ETV Bharat / bharat

వలస కష్టాలు: అసలే కరోనా.. ఆపై మండే ఎండలు

author img

By

Published : May 26, 2020, 8:04 PM IST

మహారాష్ట్ర ముంబయిలో వలస కూలీల కష్టాలు అన్నీఇన్నీ కావు. సొంతగూటికి చేరేందుకు వసాయ్​ ప్రాంతంలోని మైదానంలో వేలాది మంది కూలీలు ఎండలో పడిగాపులు కాసారు. వసాయ్ రైల్వే స్టేషన్​ నుంచి ఆరు ప్రత్యేక శ్రామిక్​ రైళ్ల ద్వారా వీరిని స్వస్థలాలకు పంపేందుకు ఏర్పాట్లు చేసింది రైల్వేశాఖ.

Thousands of migrant workers wait at Vasai to board special train
ఎండలో పడిగాపులు కాస్తున్న వేలాది కార్మికులు

తమ స్వస్థలాలకు వెళ్లేందుకు వేలాది మంది వలస కార్మికులు మహారాష్ట్ర ముంబయి వసాయ్​ ప్రాంతంలోని మైదానంలో పగలంతా పడిగాపులు కాసారు. ఓవైపు కరోనా సోకుతుందనే భయం.. మరోవైపు మండే ఎండ.. ఇదీ వారి పరిస్థితి. వసాయ్​ రైల్వేస్టేషన్​ నుంచి ఉత్తర్​ప్రదేశ్​ వెళ్లేందుకు ఆరు ప్రత్యేక శ్రామిక్ రైళ్లను అధికారులు ఏర్పాటు చేశారు. దీంతో వలస కూలీలు వేల సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు.

ఎండలో పడిగాపులు కాస్తున్న వేలాది కార్మికులు

మొత్తం 3,060 శ్రామిక్​ రైళ్లు...

దేశవ్యాప్తంగా మే 25 వరకు మొత్తం 3,060 శ్రామిక్​ రైళ్లను నడిపినట్లు రైల్వే శాఖ ప్రకటించింది.

ఇదీ చూడండి:''మహా' ప్రభుత్వ నిర్ణయాలతో మాకే సంబంధం లేదు'

తమ స్వస్థలాలకు వెళ్లేందుకు వేలాది మంది వలస కార్మికులు మహారాష్ట్ర ముంబయి వసాయ్​ ప్రాంతంలోని మైదానంలో పగలంతా పడిగాపులు కాసారు. ఓవైపు కరోనా సోకుతుందనే భయం.. మరోవైపు మండే ఎండ.. ఇదీ వారి పరిస్థితి. వసాయ్​ రైల్వేస్టేషన్​ నుంచి ఉత్తర్​ప్రదేశ్​ వెళ్లేందుకు ఆరు ప్రత్యేక శ్రామిక్ రైళ్లను అధికారులు ఏర్పాటు చేశారు. దీంతో వలస కూలీలు వేల సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు.

ఎండలో పడిగాపులు కాస్తున్న వేలాది కార్మికులు

మొత్తం 3,060 శ్రామిక్​ రైళ్లు...

దేశవ్యాప్తంగా మే 25 వరకు మొత్తం 3,060 శ్రామిక్​ రైళ్లను నడిపినట్లు రైల్వే శాఖ ప్రకటించింది.

ఇదీ చూడండి:''మహా' ప్రభుత్వ నిర్ణయాలతో మాకే సంబంధం లేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.