ETV Bharat / bharat

తేజస్‌ ఎల్‌సీఏ టేకాఫ్‌ విజయవంతం - successfully undertaking the maiden Ski Jump take-off from INS Vikramaditya,

విక్రమాదిత్య మీదకు నిన్న ల్యాండైన తేజస్​ లైట్​ కంబాట్​ యుద్ధ విమానం నేడు విజయవంతంగా టేకాఫ్​ అయ్యింది. ఈ విషయాన్ని నేవీ అధికార ప్రతినిధి తెలిపారు. ఈ ప్రయోగంతో భారత నేవీ మరో కీలక సాహసాన్ని పూర్తి చేసినట్లు వివరించారు.

The developmental Light Combat Aircraft  successfully undertaking the maiden Ski Jump take-off from INS Vikramaditya,
తేజస్‌ ఎల్‌సీఏ టేకాఫ్‌ విజయవంతం
author img

By

Published : Jan 12, 2020, 11:31 PM IST

Updated : Jan 13, 2020, 7:29 AM IST

భారత నేవీ ఆదివారం రోజు మరో మైలురాయిని చేరుకుంది. దేశీయ పరిజ్ఞానంతో రూపొందించిన తేజస్‌ లైట్‌ కంబాట్‌ యుద్ధ విమానం సముద్ర యుద్ధ నౌక విక్రమాదిత్య మీది నుంచి విజయవంతంగా టేకాఫ్‌ అయ్యింది. ఈ మేరకు నేవీ అధికార ప్రతినిధి మీడియాకు వెల్లడించారు.

‘దేశీయ యుద్ధ విమానం తేజస్‌ ఎల్‌సీఏ విక్రమాదిత్య మీది నుంచి విజయవంతంగా టేకాఫ్‌ అయింది. యుద్ధ విమానం టేకాఫ్‌ చేసుకోవడానికి వీలుగా వాహకనౌకపై వంపుతో నిర్మించిన ర్యాంప్‌ సహకరించింది. ఈ ప్రయోగంతో భారత నేవీ మరో కీలక సాహసాన్ని పూర్తి చేసినట్లయింది’ అని తెలిపారు.

ఇప్పటికే నేవీ... శనివారం ఈ తేజస్‌ విమాన ల్యాండింగ్‌ ప్రక్రియను సైతం విజయవంతంగా పూర్తి చేసిన విషయం తెలిసిందే. దీంతో స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన విమానంతో వాహకనౌకపై నుంచి ఎగిరే సామర్థ్యం గల ఎంపిక చేసిన దేశాల సరసన భారత్‌ చేరింది. తేజస్‌ విమానాన్ని డీఆర్‌డీఓ.. పలు విమాన తయారీ సంస్థలతో కలిసి రూపొందించింది. ఆదివారం చేసిన ప్రయోగాన్ని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రశంసించారు. భారత యుద్ధ రంగ విమాన చరిత్రలో ఇదో గొప్ప కార్యక్రమంగా అభివర్ణించారు.

ఇదీ చూడండి: ఉగ్రవాదులతో వెళ్తూ చిక్కిన సీనియర్​ పోలీస్​ అధికారి

భారత నేవీ ఆదివారం రోజు మరో మైలురాయిని చేరుకుంది. దేశీయ పరిజ్ఞానంతో రూపొందించిన తేజస్‌ లైట్‌ కంబాట్‌ యుద్ధ విమానం సముద్ర యుద్ధ నౌక విక్రమాదిత్య మీది నుంచి విజయవంతంగా టేకాఫ్‌ అయ్యింది. ఈ మేరకు నేవీ అధికార ప్రతినిధి మీడియాకు వెల్లడించారు.

‘దేశీయ యుద్ధ విమానం తేజస్‌ ఎల్‌సీఏ విక్రమాదిత్య మీది నుంచి విజయవంతంగా టేకాఫ్‌ అయింది. యుద్ధ విమానం టేకాఫ్‌ చేసుకోవడానికి వీలుగా వాహకనౌకపై వంపుతో నిర్మించిన ర్యాంప్‌ సహకరించింది. ఈ ప్రయోగంతో భారత నేవీ మరో కీలక సాహసాన్ని పూర్తి చేసినట్లయింది’ అని తెలిపారు.

ఇప్పటికే నేవీ... శనివారం ఈ తేజస్‌ విమాన ల్యాండింగ్‌ ప్రక్రియను సైతం విజయవంతంగా పూర్తి చేసిన విషయం తెలిసిందే. దీంతో స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన విమానంతో వాహకనౌకపై నుంచి ఎగిరే సామర్థ్యం గల ఎంపిక చేసిన దేశాల సరసన భారత్‌ చేరింది. తేజస్‌ విమానాన్ని డీఆర్‌డీఓ.. పలు విమాన తయారీ సంస్థలతో కలిసి రూపొందించింది. ఆదివారం చేసిన ప్రయోగాన్ని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రశంసించారు. భారత యుద్ధ రంగ విమాన చరిత్రలో ఇదో గొప్ప కార్యక్రమంగా అభివర్ణించారు.

ఇదీ చూడండి: ఉగ్రవాదులతో వెళ్తూ చిక్కిన సీనియర్​ పోలీస్​ అధికారి

New Delhi, Jan 12 (ANI): While speaking to ANI in the national capital on January 12, the Vice Chancellor (VC) of Jamia Millia Islamia, Najma Akhtar spoke about writing letter to National Human Rights Commission (NHRC). She said, "Students, teachers and Jamia Millia Islamia earlier wrote to the National Human Rights Commission (NHRC) about the violation of human rights in university. A team of the commission had already visited the campus prior and we have provided them all the necessary documents required for their investigation." "On coming Tuesday (January 14) they are again coming to visit the campus and talk to the witness to take their statement," she added. "I hope that they (NHRC) will try to see our point of view and this is like an achievement for us," VC further stated.
Last Updated : Jan 13, 2020, 7:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.