ETV Bharat / bharat

వైరల్: జనాలపైకి దూసుకెళ్లిన కారు

రాజస్థాన్​లో ఓ కారు జనాలపైకి దూసుకెళ్లింది. కిషన్​భాగ్​ టోల్ ప్లాజా వద్ద జరిగిన ఈ ప్రమాదంలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. వీరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చోదకుడు అనుకోకుండా యాక్సిలరేటర్​ నొక్కిన కారణంగా ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది.

author img

By

Published : Jul 30, 2019, 7:53 AM IST

Updated : Jul 30, 2019, 8:17 AM IST

వైరల్: ప్రమాదవశాత్తు జనాలపైకి దూసుకెళ్లిన కారు

రాజస్థాన్​లో ఓ కారు జనాలపైకి దూసుకెళ్లింది. కిషన్​భాగ్​ టోల్ ప్లాజా వద్ద జరిగిన ఈ ప్రమాదంలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. వీరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చోదకుడు అనుకోకుండా యాక్సిలరేటర్​ నొక్కిన కారణంగా ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది.
Last Updated : Jul 30, 2019, 8:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.