దేశానికి డా.బి.ఆర్ అంబేడ్కర్ రాజ్యాంగం రూపంలో ఒక గొప్ప బహుమతి ఇచ్చారని ప్రధాని నరేంద్ర మోదీ కీర్తించారు. అంబేడ్కర్ 68వ వర్ధంతి సందర్భంగా పార్లమెంటులోని ఆయన చిత్రపటానికి.. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మోదీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ శ్రద్ధాంజలి ఘటించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాతగా ఆయన పాత్రను గుర్తుచేసుకుంటూ మోదీ ట్వీట్ చేశారు.
-
सामाजिक न्याय के लिए अपना जीवन समर्पित कर देने वाले पूज्य बाबासाहेब को उनके महापरिनिर्वाण दिवस पर कोटि-कोटि नमन। उन्होंने संविधान के रूप में देश को अद्वितीय सौगात दी, जो हमारे लोकतंत्र का आधारस्तंभ है। कृतज्ञ राष्ट्र सदैव उनका ऋणी रहेगा। pic.twitter.com/3CT5BJ3fEM
— Narendra Modi (@narendramodi) December 6, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">सामाजिक न्याय के लिए अपना जीवन समर्पित कर देने वाले पूज्य बाबासाहेब को उनके महापरिनिर्वाण दिवस पर कोटि-कोटि नमन। उन्होंने संविधान के रूप में देश को अद्वितीय सौगात दी, जो हमारे लोकतंत्र का आधारस्तंभ है। कृतज्ञ राष्ट्र सदैव उनका ऋणी रहेगा। pic.twitter.com/3CT5BJ3fEM
— Narendra Modi (@narendramodi) December 6, 2019सामाजिक न्याय के लिए अपना जीवन समर्पित कर देने वाले पूज्य बाबासाहेब को उनके महापरिनिर्वाण दिवस पर कोटि-कोटि नमन। उन्होंने संविधान के रूप में देश को अद्वितीय सौगात दी, जो हमारे लोकतंत्र का आधारस्तंभ है। कृतज्ञ राष्ट्र सदैव उनका ऋणी रहेगा। pic.twitter.com/3CT5BJ3fEM
— Narendra Modi (@narendramodi) December 6, 2019
"రాజ్యాంగం రూపంలో దేశానికి బాబాసాహెబ్ అపురూపమైన బహుమతి ఇచ్చారు. దేశ ప్రజాస్వామ్యానికి ఆ రాజ్యాంగమే మూలాధారం. ఆయనకు ఈ దేశం ఎల్లప్పటికీ రుణపడి ఉంటుంది." - ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్.
ఈ సందర్భంగా ట్విట్టర్లో అంబేడ్కర్పై ఓ వీడియోను షేర్ చేశారు మోదీ.