ETV Bharat / bharat

అమెరికాలో నరేంద్ర మోదీ సభకు 70వేల మంది!

ప్రధాని నరేంద్ర మోదీ ఐరాస సమావేశంలో పాల్గొనేందుకు సెప్టెంబర్​లో అమెరికా వెళ్లనున్నారు. ఈ సందర్భంగా హ్యూస్టన్​లో ఉన్న ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

author img

By

Published : Jul 13, 2019, 10:13 AM IST

అమెరికాలో నరేంద్ర మోదీ సభకు 70వేల మంది!

ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్​లో అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. ఐక్యరాజ్యసమితి సర్వసభ సమావేశానికి ఆయన హాజరవుతారు. ఈ సందర్భంగా చికాగో, హ్యూస్టన్​లోని ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించనున్నారు.

ప్రధాని మోదీ పర్యటనపై అధికారిక ప్రకటన వెలువడకపోయినా... ఈ మేరకు తమకు సమాచారం అందినట్లు ప్రవాస భారతీయ సంఘాలు తెలిపాయి.

భారతీయ అమెరికన్​ ప్రజల్లో అత్యధిక శాతం హ్యూస్టన్​లోనే ఉంటున్నారు. అందువల్ల ఆ ప్రాంతాన్ని సందర్శించాలని మోదీ భావిస్తున్నారు. పర్యటనలో భాగంగా సెప్టెంబర్​ 22న హ్యూస్టన్​లో ప్రవాస భారతీయులతో ప్రధాని సమావేశమవుతారు. సెప్టెంబర్​ 23న ఐరాసలో వాతావరణ మార్పులపై జరిగే ప్రత్యేక సమావేశంలో ప్రధాని మోదీ పాల్గొంటారు.

ప్రవాస భారతీయులతో..

2014లో మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు భారత-అమెరికన్ సమాజాన్ని ఉద్దేశించి ప్రసంగించడం ఇది మూడో సారి.​ ఇంతకుముందు 2014లో న్యూయార్క్​లోని మాడిసన్​ స్క్వేర్ గార్డెన్​లో, 2016లో సిలికాన్​ వ్యాలీలో ఈ కార్యక్రమాలు నిర్వహించారు. అపుడు మోదీ ప్రసంగాలు వినడానికి సుమారు 20 వేల మందికిపైగా ప్రవాస భారతీయులు హాజరయ్యారు.

ప్రతిపాదిత హ్యూస్టన్ కార్యక్రమం నిర్వహించడానికి 70 వేల మంది కూర్చొనే సామర్థ్యం కలిగిన బహుళార్థ సాధక 'ఎన్ఆర్​జీ' స్టేడియాన్ని సిద్ధం చేస్తున్నారు.

ఇదీ చూడండి: కర్తార్​పుర్​ నడవాపై భారత్​-పాక్​ మరోసారి..

ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్​లో అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. ఐక్యరాజ్యసమితి సర్వసభ సమావేశానికి ఆయన హాజరవుతారు. ఈ సందర్భంగా చికాగో, హ్యూస్టన్​లోని ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించనున్నారు.

ప్రధాని మోదీ పర్యటనపై అధికారిక ప్రకటన వెలువడకపోయినా... ఈ మేరకు తమకు సమాచారం అందినట్లు ప్రవాస భారతీయ సంఘాలు తెలిపాయి.

భారతీయ అమెరికన్​ ప్రజల్లో అత్యధిక శాతం హ్యూస్టన్​లోనే ఉంటున్నారు. అందువల్ల ఆ ప్రాంతాన్ని సందర్శించాలని మోదీ భావిస్తున్నారు. పర్యటనలో భాగంగా సెప్టెంబర్​ 22న హ్యూస్టన్​లో ప్రవాస భారతీయులతో ప్రధాని సమావేశమవుతారు. సెప్టెంబర్​ 23న ఐరాసలో వాతావరణ మార్పులపై జరిగే ప్రత్యేక సమావేశంలో ప్రధాని మోదీ పాల్గొంటారు.

ప్రవాస భారతీయులతో..

2014లో మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు భారత-అమెరికన్ సమాజాన్ని ఉద్దేశించి ప్రసంగించడం ఇది మూడో సారి.​ ఇంతకుముందు 2014లో న్యూయార్క్​లోని మాడిసన్​ స్క్వేర్ గార్డెన్​లో, 2016లో సిలికాన్​ వ్యాలీలో ఈ కార్యక్రమాలు నిర్వహించారు. అపుడు మోదీ ప్రసంగాలు వినడానికి సుమారు 20 వేల మందికిపైగా ప్రవాస భారతీయులు హాజరయ్యారు.

ప్రతిపాదిత హ్యూస్టన్ కార్యక్రమం నిర్వహించడానికి 70 వేల మంది కూర్చొనే సామర్థ్యం కలిగిన బహుళార్థ సాధక 'ఎన్ఆర్​జీ' స్టేడియాన్ని సిద్ధం చేస్తున్నారు.

ఇదీ చూడండి: కర్తార్​పుర్​ నడవాపై భారత్​-పాక్​ మరోసారి..

SNTV Daily Planning Update, 0100 GMT
Saturday 13th July 2019
Here are the stories you can expect over the next few hours. All times are GMT.
BOXING: Reaction following Amir Khan's fourth round stoppage of Billy Dib in their welterweight fight in Jeddah, Saudi Arabia. Expect at 0230.
SOCCER: MLS, D.C. United v New England Revolution. Expect at 0300.
SOCCER: MLS, Los Angeles Galaxy v San Jose Earthquakes. Expect at 0530.
BASEBALL (MLB): Chicago Cubs v Pittsburgh Pirates. Already moved.
BASEBALL (MLB): Los Angeles Angels v Seattle Mariners. Expect at 0530
GOLF: Second round of the PGA Tour's John Deere Classic, TPC Deere Run, Silvis, Illinois, USA. Expect at 0100.
GOLF: Sei Young Kim leads after the second round of the LPGA's Marathon Classic, Highland Meadows Golf Club, Sylvania, Ohio, USA. Expect at 0100.
VOLLEYBALL: Highlights from the Men's Nations League, Brazil v Iran, from Chicago, Illinois, USA. Expect at 0530.
For any editorial enquiries please email planning@sntv.com or contact the sportsdesk on +1 212 621 7415 between 0100 and 0600 GMT, or on +44 20 8233 5770 after 0600 GMT.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.