ETV Bharat / bharat

'భారత్ లక్ష్యంగా పాక్​ సైనికుల కాల్పులు..  మహిళ మృతి'

author img

By

Published : Jun 12, 2020, 8:32 PM IST

పాక్ సైన్యం మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. భారత సైనికులను రెచ్చగొడుతూ.. కశ్మీర్​లోని బారముల్లా జిల్లాలోని నియంత్రణ రేఖ వెంబడి దాడులకు తెగబడింది. ఈ ఘటనలో మహిళ మృతి చెందగా.. మరొకరు గాయపడ్డారు.

Pakistan Army violates ceasefire in JK's Baramulla district
మరోసారి భారత్​పై కాల్పులకు తెగబడిన పాక్​

భారత సైనిక బృందమే లక్ష్యంగా పాక్​ దళాలు మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించాయి. జమ్ముకశ్మీర్​లోని బారముల్లా జిల్లా నియంత్రణ రేఖ వెంబడి పాక్​ కాల్పులకు తెగపడినట్లు భారత సైనిక ప్రతినిధి తెలిపారు. ఈ ఘటనలో 40 ఏళ్ల మహిళ మృతిచెందగా.. మరో స్త్రీకి గాయాలయ్యాయి.

అలాగే పాక్​ సైనికులు శుక్రవారం ఉదయం కవ్వింపు చర్యలకు పాల్పడుతూ.. రాంపుర్​ సెక్టార్​లో మోర్టార్లు, ఇతర ఆయుధాలను ప్రయోగించినట్లు భారత సైన్యం తెలిపింది.

భారత సైనిక బృందమే లక్ష్యంగా పాక్​ దళాలు మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించాయి. జమ్ముకశ్మీర్​లోని బారముల్లా జిల్లా నియంత్రణ రేఖ వెంబడి పాక్​ కాల్పులకు తెగపడినట్లు భారత సైనిక ప్రతినిధి తెలిపారు. ఈ ఘటనలో 40 ఏళ్ల మహిళ మృతిచెందగా.. మరో స్త్రీకి గాయాలయ్యాయి.

అలాగే పాక్​ సైనికులు శుక్రవారం ఉదయం కవ్వింపు చర్యలకు పాల్పడుతూ.. రాంపుర్​ సెక్టార్​లో మోర్టార్లు, ఇతర ఆయుధాలను ప్రయోగించినట్లు భారత సైన్యం తెలిపింది.

ఇదీ చదవండి: బ్రహ్మోస్ ఆదాయం అంతా క్షిపణి అభివృద్ధికే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.