ETV Bharat / bharat

పాక్ సైన్యం దాడుల్లో ఇద్దరు భారతీయ జవాన్లు మృతి - two soldiers, civilian killed in Kupwara

భారత సేనలు లక్ష్యంగా మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లఘించింది పాకిస్థాన్. జమ్ముకశ్మీర్​ కుప్వారా జిల్లా టాంఘర్​ సెక్టార్​ వద్ద జరిగిన ఈ దాడిలో ఇద్దరు సైనికులు, ఓ సాధారణ పౌరుడు మృతి చెందారు. ముగ్గురికి గాయాలయ్యాయి. ఆస్తినష్టం జరిగింది.

భారత్​ లక్ష్యంగా పాక్ కాల్పులు-ముగ్గురి మృతి
author img

By

Published : Oct 20, 2019, 10:01 AM IST

Updated : Oct 20, 2019, 10:52 AM IST

సరిహద్దు వెంట మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లఘించింది దాయాది పాకిస్థాన్. జమ్ముకశ్మీర్​ కుప్వారా జిల్లా టాంఘర్​ సెక్టార్​లో భారత బలగాలే లక్ష్యంగా పాక్ సేనలు కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో ఇద్దరు సైనికులు, ఒక పౌరుడు మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి.

భారత్​లోకి చొరబాటుదారులను పంపడమే లక్ష్యంగా దాయాది ఈ కాల్పులు జరిపిందని తెలుస్తోంది. పాక్​ దాడిలో ఓ ఇల్లు, రైస్​మిల్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. 19 ఎద్దులు, గొర్రెలు ఉన్న రెండు షెడ్లు నేలమట్టమయ్యాయి. రెండు కార్లు దెబ్బతిన్నాయి.

పొరుగు దేశం​ దాడులను భారత బలగాలు సమర్థంగా తిప్పికొడుతున్నాయి. పాకిస్థాన్​కూ తీవ్రస్థాయిలో నష్టం కలిగించినట్లు భారత సైన్యం ప్రతినిధులు తెలిపారు.

ఇదీ చూడండి: ఈటీవీ భారత్​ 'వైష్ణవ జన తో' గీతానికి మోదీ అభినందన

సరిహద్దు వెంట మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లఘించింది దాయాది పాకిస్థాన్. జమ్ముకశ్మీర్​ కుప్వారా జిల్లా టాంఘర్​ సెక్టార్​లో భారత బలగాలే లక్ష్యంగా పాక్ సేనలు కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో ఇద్దరు సైనికులు, ఒక పౌరుడు మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి.

భారత్​లోకి చొరబాటుదారులను పంపడమే లక్ష్యంగా దాయాది ఈ కాల్పులు జరిపిందని తెలుస్తోంది. పాక్​ దాడిలో ఓ ఇల్లు, రైస్​మిల్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. 19 ఎద్దులు, గొర్రెలు ఉన్న రెండు షెడ్లు నేలమట్టమయ్యాయి. రెండు కార్లు దెబ్బతిన్నాయి.

పొరుగు దేశం​ దాడులను భారత బలగాలు సమర్థంగా తిప్పికొడుతున్నాయి. పాకిస్థాన్​కూ తీవ్రస్థాయిలో నష్టం కలిగించినట్లు భారత సైన్యం ప్రతినిధులు తెలిపారు.

ఇదీ చూడండి: ఈటీవీ భారత్​ 'వైష్ణవ జన తో' గీతానికి మోదీ అభినందన

New Delhi, Oct 20 (ANI): Apple is reportedly working on a wearable device that would fit on a finger and work as a smartwatch or health monitor. Based on the patent application filed by iphone maker with the US patent and Trademark office (USPTO), the electronic ring computing device will feature a touchscreen, wireless transceiver, processor, sensor, and a rechargeable power source. The purported smart ring will be controlled by touch and gestures such as flicking between apps and menu. The patent was originally filed in 2015 and it is unclear is this will became a commercial Apple product.

Last Updated : Oct 20, 2019, 10:52 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.