ETV Bharat / bharat

కరోనా కలవరం: దేశంలో 559కి చేరిన మృతుల సంఖ్య

author img

By

Published : Apr 20, 2020, 7:19 PM IST

Updated : Apr 20, 2020, 8:06 PM IST

దేశంలో కరోనా క్రమంగా విస్తరిస్తోంది. గుజరాత్​లో కొత్తగా 108 కేసులు నమోదు కాగా, బంగాల్​లో యాక్టివ్​ కేసుల సంఖ్య 245కు చేరింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 559 మంది మహమ్మారికి బలయ్యారు.

Over 17,000 coronation cases have been reported in India. So far 559 people have been affected by the pandemic
దేశంలో 17వేలు దాటిన కరోనా కేసులు

ప్రపంచదేశాలను వణికిస్తోన్న కరోనా.. భారత్​లోనూ తీవ్ర ప్రభావం చూపిస్తోంది. దేశంలో వైరస్​ బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య 559కి చేరగా.. కేసుల సంఖ్య 17,656కు పెరిగింది.

Over 17,000 coronation cases have been reported in India. So far 559 people have been affected by the pandemic
దేశంలో కరోనా కేసు వివరాలు

ఆయా రాష్ట్రాల్లో నేటి కేసులు

  • గుజరాత్​లో ఈరోజు మరో 108 మందికి కరోనా నిర్ధరణయింది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 1,851 కేసులు నమోదయ్యాయి. వైరస్​ బారిన పడి మరో నలుగురు మరణించగా.. మెత్తం మృతుల సంఖ్య 67కు చేరింది.
  • బంగాల్​లో గడిచిన 24 గంటల్లో 54 మందికి కరోనా సోకగా.. ఇప్పటివరకు నమోదైన యాక్టివ్​ కేసుల సంఖ్య 245కు పెరిగింది.
  • రాజస్థాన్​లో మరో ఇద్దరు కరోనాతో మృతి చెందారు. 57 మందికి వైరస్​ పాజిటివ్​ తేలింది. ఇందులో 43 మంది జైపుర్​కు చెందినవారు. రాష్ట్రంలో మెత్తం 1,535 మందికి వైరస్​ సోకగా.. 25 మంది మరణించారు.

ప్రపంచదేశాలను వణికిస్తోన్న కరోనా.. భారత్​లోనూ తీవ్ర ప్రభావం చూపిస్తోంది. దేశంలో వైరస్​ బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య 559కి చేరగా.. కేసుల సంఖ్య 17,656కు పెరిగింది.

Over 17,000 coronation cases have been reported in India. So far 559 people have been affected by the pandemic
దేశంలో కరోనా కేసు వివరాలు

ఆయా రాష్ట్రాల్లో నేటి కేసులు

  • గుజరాత్​లో ఈరోజు మరో 108 మందికి కరోనా నిర్ధరణయింది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 1,851 కేసులు నమోదయ్యాయి. వైరస్​ బారిన పడి మరో నలుగురు మరణించగా.. మెత్తం మృతుల సంఖ్య 67కు చేరింది.
  • బంగాల్​లో గడిచిన 24 గంటల్లో 54 మందికి కరోనా సోకగా.. ఇప్పటివరకు నమోదైన యాక్టివ్​ కేసుల సంఖ్య 245కు పెరిగింది.
  • రాజస్థాన్​లో మరో ఇద్దరు కరోనాతో మృతి చెందారు. 57 మందికి వైరస్​ పాజిటివ్​ తేలింది. ఇందులో 43 మంది జైపుర్​కు చెందినవారు. రాష్ట్రంలో మెత్తం 1,535 మందికి వైరస్​ సోకగా.. 25 మంది మరణించారు.
Last Updated : Apr 20, 2020, 8:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.