ETV Bharat / bharat

ఆరోగ్య భారతం: బురద స్నానంతో ప్రపంచ రికార్డు - ఉత్తర్​ప్రదేశ్​ గోరఖ్​పుర్​లో బురద స్నానంతో ప్రపంచ రికార్డు

ప్రపంచ నేచురోపతి దినోత్సవం సందర్భంగా ఉత్తర్​ప్రదేశ్​లో దాదాపు 500 మంది ఒంటి నిండా మట్టి లేపనం పూసుకుని ప్రకృతి వైద్యం గొప్పతనాన్ని చాటారు. ఏషియన్​ బుక్​ ఆఫ్ రికార్డ్స్​లో స్థానం సంపాదించారు.

ఆరోగ్య భారతం: బురద స్నానంతో ప్రపంచ రికార్డు
author img

By

Published : Nov 19, 2019, 8:11 PM IST

Updated : Nov 19, 2019, 9:11 PM IST

ఆరోగ్య భారతం: బురద స్నానంతో ప్రపంచ రికార్డు

మట్టి పవిత్రతకు, ఆధ్యాత్మికతకు ప్రతిరూపం. అలాంటి మట్టి మహత్యాన్ని చాటారు ఉత్తర్​ప్రదేశ్​ గోరఖ్​పుర్​ వాసులు. దాదాపు 500 మంది ఒకేసారి మట్టి లేపనం పూసుకున్నారు. వినూత్న ప్రదర్శనతో ఏషియన్​ బుక్ ఆఫ్ రికార్డ్స్​లో చోటు దక్కించుకున్నారు.

సోమవారం ప్రపంచ నేచరోపతి దినోత్సవం సందర్భంగా.. గోరఖ్​పుర్​లోని ఆరోగ్య మందిరంలో మట్టి లేపనం పూసే కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వందలాది మంది స్వచ్ఛందంగా పేర్లు నమోదు చేసుకున్నారు. ఈ వేడుకను తిలకించేందుకు దేశ, విదేశాల నుంచి ఔత్సాహికులు గోరఖ్​పుర్​కు విచ్చేశారు.

"ఈ కార్యక్రమానికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. వియత్నాంలోనూ మేము ఇలాంటి కార్యక్రమాలు చేస్తాం. కానీ, అది కాళ్లకు మాత్రమే పూసుకుంటాం. ఇలా వైద్యం కోసం ఒంటినిండా కాదు. ఇంకా చాలా మంది వచ్చి, మట్టి పూసుకుని వారి ఆరోగ్యాలను పరిరక్షించుకోవాలని నేను కోరుకుంటున్నాను."
-జులియా, వియత్నాం వాసి

"మేము మట్టి లేపనం పూసుకుని పొందుతున్న ఈ ఆనందం ప్రపంచంలో ఎక్కడా దొరకదు. ఎందులోనైనా ఆనందం వెతకాలంటే అందులో మునిగితేనే కనబడుతుందని అంటారు. అలాగే, మట్టిలోని ఆనందాన్ని ఆస్వాదించాలంటే ఇలా బట్టలు విప్పి మట్టిలో మునగాల్సిందే. "
- కనక్​ హరి అగర్వాల్, గోరఖ్​పుర్​ వాసి

రక్త పోటు నివారణకు ఈ మట్టి లేపనం ఎంతో చక్కగా పనిచేస్తుందని వైద్యులు చెబుతున్నారు.

"మట్టి లేపనం... సహజ, ప్రాకృతిక ఆరోగ్య సూత్రం. గతేడాది దిల్లీలో 320 మంది మట్టి లేపనం పూసుకుని రికార్డు సృష్టించారు. ఇప్పుడు మేము 500 మందికి మట్టి పూసే కార్యక్రమం చేపట్టాం."
- డా. విమల్​ కుమార్ మోదీ, ఆరోగ్య మందిరం డైరెక్టర్​

ఇదీ చదవండి: హనీమూన్​లో సాహసం- వధువు కళ్లెదుటే వరుడు దుర్మరణం

ఆరోగ్య భారతం: బురద స్నానంతో ప్రపంచ రికార్డు

మట్టి పవిత్రతకు, ఆధ్యాత్మికతకు ప్రతిరూపం. అలాంటి మట్టి మహత్యాన్ని చాటారు ఉత్తర్​ప్రదేశ్​ గోరఖ్​పుర్​ వాసులు. దాదాపు 500 మంది ఒకేసారి మట్టి లేపనం పూసుకున్నారు. వినూత్న ప్రదర్శనతో ఏషియన్​ బుక్ ఆఫ్ రికార్డ్స్​లో చోటు దక్కించుకున్నారు.

సోమవారం ప్రపంచ నేచరోపతి దినోత్సవం సందర్భంగా.. గోరఖ్​పుర్​లోని ఆరోగ్య మందిరంలో మట్టి లేపనం పూసే కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వందలాది మంది స్వచ్ఛందంగా పేర్లు నమోదు చేసుకున్నారు. ఈ వేడుకను తిలకించేందుకు దేశ, విదేశాల నుంచి ఔత్సాహికులు గోరఖ్​పుర్​కు విచ్చేశారు.

"ఈ కార్యక్రమానికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. వియత్నాంలోనూ మేము ఇలాంటి కార్యక్రమాలు చేస్తాం. కానీ, అది కాళ్లకు మాత్రమే పూసుకుంటాం. ఇలా వైద్యం కోసం ఒంటినిండా కాదు. ఇంకా చాలా మంది వచ్చి, మట్టి పూసుకుని వారి ఆరోగ్యాలను పరిరక్షించుకోవాలని నేను కోరుకుంటున్నాను."
-జులియా, వియత్నాం వాసి

"మేము మట్టి లేపనం పూసుకుని పొందుతున్న ఈ ఆనందం ప్రపంచంలో ఎక్కడా దొరకదు. ఎందులోనైనా ఆనందం వెతకాలంటే అందులో మునిగితేనే కనబడుతుందని అంటారు. అలాగే, మట్టిలోని ఆనందాన్ని ఆస్వాదించాలంటే ఇలా బట్టలు విప్పి మట్టిలో మునగాల్సిందే. "
- కనక్​ హరి అగర్వాల్, గోరఖ్​పుర్​ వాసి

రక్త పోటు నివారణకు ఈ మట్టి లేపనం ఎంతో చక్కగా పనిచేస్తుందని వైద్యులు చెబుతున్నారు.

"మట్టి లేపనం... సహజ, ప్రాకృతిక ఆరోగ్య సూత్రం. గతేడాది దిల్లీలో 320 మంది మట్టి లేపనం పూసుకుని రికార్డు సృష్టించారు. ఇప్పుడు మేము 500 మందికి మట్టి పూసే కార్యక్రమం చేపట్టాం."
- డా. విమల్​ కుమార్ మోదీ, ఆరోగ్య మందిరం డైరెక్టర్​

ఇదీ చదవండి: హనీమూన్​లో సాహసం- వధువు కళ్లెదుటే వరుడు దుర్మరణం

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels. No use on social media. Available worldwide excluding Brazil, host territory, away nation, pan-European broadcasters, and any specialist transnational sports channels. No access Germany for any final, irrespective of whether Germany is participating or not.  Max use 3 minutes per tie, per day. For the avoidance of doubt, subscribers may only broadcast, transmit and/or make available a maximum in aggregate of three minutes of material from an event on any given day (each round in Davis Cup and Fed Cup shall be an event for these purposes). Use within 36 hours. ITFL must be credited at source, as owner of the footage and all copyright therein, and additionally in the territories of Sweden, Norway, Denmark and Finland, any broadcasters wishing to show Davis Cup footage should include a credit in the form of "footage courtesy of Canal+".  No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
BROADCAST: Scheduled news bulletins only. No use in magazine shows.
DIGITAL: No standalone clip use allowed. No us on social media.
SHOTLIST: Madrid, Spain - 19th November 2019.
Jo-Wilfried Tsonga (FRA) beat Yasutaka Uchiyama (JPN) 6-2, 6-1
1. 00:00 Players pose for photo ahead of match
Second set:
2. 00:02 Jo-Wilfried Tsonga cross-court winner, 3-0
3. 00:10 Tsonga cross-court winner, 40-15 (4-0)
4. 00:27 Tsonga hits ball out for Yasutaka Uchiyama to win the game, 1-5
5. 00:42 Uchiyama winner, 40-15 (1-5)
6. 00:52 Match point -  Tsonga takes the set and match
7. 01:04 Players shake hands at the net
SOURCE: Kosmos
DURATION: 01:07
STORYLINE:
Jo-Wilfried Tsonga eased past Yasutaka Uchiyama 6-2, 6-1 in under an hour for France to lead Japan 1-0 in their Davis Cup tie in Madrid on Tuesday.
Last Updated : Nov 19, 2019, 9:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.