ETV Bharat / bharat

'శబరిమల దర్శనానికి భక్తుల సంఖ్య పెంపు'

author img

By

Published : Dec 1, 2020, 11:05 PM IST

శబరిమల దర్శనానికి రోజువారీ భక్తుల సంఖ్యను పెంచింది కేరళ ప్రభుత్వం. దర్శనానికి భక్తులను పెంచాలన్న ట్రావెన్​కోర్ దేవస్వాం బోర్డు ప్రతిపాదనను పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

Number of pilgrims allowed in Sabarimala increased
'శబరిమల దర్శనానికి భక్తుల సంఖ్య పెంపు'

శబరిమల దర్శనానికి భక్తుల సంఖ్యను పెంచింది కేరళ ప్రభుత్వం. శనివారం 2వేల మందికి, ఆదివారం 3వేల మంది భక్తులకు దర్శన అవకాశం కల్పించనున్నారు. బుకింగ్స్​ బుధవారం నుంచి ప్రారంభం కానున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం రోజుకు 1000 మందికి మాత్రమే అనుమతి ఉంది.

కరోనాతో బోర్డు ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉందని, దర్శనానికి భక్తులను పెంచాలని ట్రావెన్​కోర్ దేవస్వాం బోర్డు చేసిన ప్రతిపాదనను పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

శబరిమల దర్శనానికి భక్తుల సంఖ్యను పెంచింది కేరళ ప్రభుత్వం. శనివారం 2వేల మందికి, ఆదివారం 3వేల మంది భక్తులకు దర్శన అవకాశం కల్పించనున్నారు. బుకింగ్స్​ బుధవారం నుంచి ప్రారంభం కానున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం రోజుకు 1000 మందికి మాత్రమే అనుమతి ఉంది.

కరోనాతో బోర్డు ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉందని, దర్శనానికి భక్తులను పెంచాలని ట్రావెన్​కోర్ దేవస్వాం బోర్డు చేసిన ప్రతిపాదనను పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

ఇదీ చదవండి: 'శబరిమలలో భక్తుల పెంపును పరిశీలిస్తున్నాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.