ETV Bharat / bharat

మావోల దాడిలో ఎమ్మెల్యే సహా నలుగురు మృతి

ఛత్తీస్​గడ్​లోని దంతెవాడ జిల్లాలో జరిగిన మావోయిస్టుల దాడిలో ఓ భాజపా ఎమ్మెల్యే సహా నలుగురు భద్రతా సిబ్బంది మృతి చెందారు. వీరి మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కేంద్ర హోంమంత్రి రాజ్​నాథ్​ సింగ్​ ఘటన వివరాలపై ఆరా తీశారు.

author img

By

Published : Apr 9, 2019, 6:27 PM IST

Updated : Apr 9, 2019, 11:53 PM IST

భాజపా ఎమ్మెల్యేను బలిగొన్న నక్సలైట్లు
మావోల దాడిలో ఎమ్మెల్యే సహా నలుగురు మృతి

ఛత్తీస్​గడ్​లో మావోలు మరోసారి పంజా విసిరారు. ప్రచారానికి వెళ్తున్న భాజపా ఎమ్మెల్యే భీమా మండావి వాహన శ్రేణి లక్ష్యంగా మందుపాతర పేల్చారు. ఈ ఘటనలో ఎమ్మెల్యే సహా మరో నలుగురు జవాన్లు అక్కడికక్కడే మృతి చెందారు.

బచెలీ ప్రాంతం నుంచి కువాకొండకు వెళ్తున్న భీమా మండావి వాహనంపై శ్యామగిరి-కువాకుంట మధ్యలో దాడి చేశారు మావోయిస్టులు. మందుపాతర పేల్చి తుపాకులతో కాల్పులు జరిపారు. ఘటనపై ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ యాంటీ నక్సల్స్ డీజీతో ఆరా తీశారు.

నక్సల్స్​ ప్రభావిత ప్రాంతమైన దంతెవాడ, బస్తర్​ లోక్​సభ నియోజకవర్గం కిందికి వస్తుంది. రెండు రోజుల్లో ఎన్నికలు ఉన్న కారణంగా 80వేలమంది భద్రతా సిబ్బందిని బస్తర్​లో మోహరించారు అధికారులు.

ఈ విషయమై ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మాట్లాడానని, దంతెవాడకు వెళ్లి మృతుల కుటుంబాలను పరమార్శించనున్నట్లు మాజీ సీఎం రమణ్​సింగ్ వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఘటన పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కేంద్ర హోంమంత్రి రాజ్​నాథ్​ సింగ్ ప్రస్తుత పరిస్థితులపై సీఎంను అడిగి తెలుసుకున్నారు.

రాష్ట్ర ఎన్నికల అధికారి జిల్లా యంత్రాంగాన్ని అలర్ట్​ చేశారు. పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. తొలి విడత ఎన్నికలు జరగబోయే జిల్లాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు

2013 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇలాంటి దుశ్చర్యకే పాల్పడ్డారు మావోలు. కాంగ్రెస్ పార్టీ నేతలే లక్ష్యంగా మందుపాతర పేల్చారు. ఆ ఘటనలో కాంగ్రెస్ నేతలు వీసీ శుక్లా, మహేంద్ర కర్మ సహా 27మంది అసువులు బాశారు.

మావోల దాడిలో ఎమ్మెల్యే సహా నలుగురు మృతి

ఛత్తీస్​గడ్​లో మావోలు మరోసారి పంజా విసిరారు. ప్రచారానికి వెళ్తున్న భాజపా ఎమ్మెల్యే భీమా మండావి వాహన శ్రేణి లక్ష్యంగా మందుపాతర పేల్చారు. ఈ ఘటనలో ఎమ్మెల్యే సహా మరో నలుగురు జవాన్లు అక్కడికక్కడే మృతి చెందారు.

బచెలీ ప్రాంతం నుంచి కువాకొండకు వెళ్తున్న భీమా మండావి వాహనంపై శ్యామగిరి-కువాకుంట మధ్యలో దాడి చేశారు మావోయిస్టులు. మందుపాతర పేల్చి తుపాకులతో కాల్పులు జరిపారు. ఘటనపై ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ యాంటీ నక్సల్స్ డీజీతో ఆరా తీశారు.

నక్సల్స్​ ప్రభావిత ప్రాంతమైన దంతెవాడ, బస్తర్​ లోక్​సభ నియోజకవర్గం కిందికి వస్తుంది. రెండు రోజుల్లో ఎన్నికలు ఉన్న కారణంగా 80వేలమంది భద్రతా సిబ్బందిని బస్తర్​లో మోహరించారు అధికారులు.

ఈ విషయమై ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మాట్లాడానని, దంతెవాడకు వెళ్లి మృతుల కుటుంబాలను పరమార్శించనున్నట్లు మాజీ సీఎం రమణ్​సింగ్ వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఘటన పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కేంద్ర హోంమంత్రి రాజ్​నాథ్​ సింగ్ ప్రస్తుత పరిస్థితులపై సీఎంను అడిగి తెలుసుకున్నారు.

రాష్ట్ర ఎన్నికల అధికారి జిల్లా యంత్రాంగాన్ని అలర్ట్​ చేశారు. పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. తొలి విడత ఎన్నికలు జరగబోయే జిల్లాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు

2013 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇలాంటి దుశ్చర్యకే పాల్పడ్డారు మావోలు. కాంగ్రెస్ పార్టీ నేతలే లక్ష్యంగా మందుపాతర పేల్చారు. ఆ ఘటనలో కాంగ్రెస్ నేతలు వీసీ శుక్లా, మహేంద్ర కర్మ సహా 27మంది అసువులు బాశారు.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: AON Training Complex, Carrington, England. 9th April, 2019
1. 00:00 Various of Manchester United manager Ole Gunnar Solskjaer
2. 00:21 Manchester United midfielder Paul Pogba joking with defender Victor Lindelof
3. 00:47 Various of Manchester United midfielder Marcus Rashford training alone
4. 01:21 Marcus Rashford training with the group
5. 01:32 United training
6. 01:38 Striker Alexis Sanchez
7. 01:46 Further of United training
8. 01:54 Various of Manchester United goalkeeper David De Gea training
9. 02:20 Manchester United training
10. 02:28 Wide of forward Romelu Lukaku (right) and Paul Pogba stretching
11. 02:32 Various of Manchester United training
SOURCE: SNTV
DURATION: 02:48
STORYLINE:
England striker Marcus Rashford worked away from the main group for part of Manchester United's final training session on Monday, before the English side play host to Barcelona in the first leg of their Champions League quarter-final.
Rashford was nursing a sore ankle.
Nemanja Matic, Ander Herrera, Eric Bailly and Antonio Valencia were missing completely - all four were also absent from last week's Premier League defeat at Wolves.
United last made it to the quarter-finals of Europe's elite club competition in 2014 and will be firm underdogs against a Barcelona side that all but wrapped up a fourth Spanish title in five years at the weekend by beating closest rivals Atletico Madrid 2-0.   
However, United put out PSG in the previous round and Barcelona have gone out at the last eight stage in each of the past three seasons.
Last Updated : Apr 9, 2019, 11:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.