ETV Bharat / bharat

శ్రీనగర్​లో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు

author img

By

Published : Aug 15, 2019, 10:57 AM IST

Updated : Sep 27, 2019, 2:05 AM IST

ప్రత్యేక హోదా రద్దు తర్వాత మొదటిసారి జమ్ముకశ్మీర్​లో స్వాతంత్ర్య వేడుకలు జరిగాయి. శ్రీనగర్​లోని షేర్​-ఎ-కశ్మీర్​ మైదానంలో గవర్నర్​ సత్యపాల్​ మాలిక్​ జెండా ఆవిష్కరించారు.

శ్రీనగర్​లో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు

జమ్ము కశ్మీర్ ప్రభుత్వం స్వాతంత్ర్య వేడుకలను ఘనంగా నిర్వహించింది. శ్రీనగర్​లోని షేర్-ఎ-కశ్మీర్​ మైదానంలో గవర్నర్​ సత్యపాల్​ మాలిక్​ జెండా ఆవిష్కరించారు. పారామిలిటరీ దళం, జమ్ము కశ్మీర్​ పోలీసులు చేసిన విన్యాసాలను తిలకించారు.

అనంతరం జమ్ము కశ్మీర్​ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి గవర్నర్​ ప్రసంగించారు. ఆర్టికల్​ 370 రద్దును ప్రస్తావించారు.

"కేంద్రం తీసుకున్న నిర్ణయంతో భయపడాల్సిన అవసరం లేదు. మీ గుర్తింపు గురించి ఎలాంటి ఆందోళన వద్దు. ఉగ్రవాదం, అసహనాన్ని నిర్మూలించేందుకు ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. సైనిక బలగాలు ఉగ్రవాదుల ఆటకట్టిస్తాయి. ఉగ్రవాదం వైపు చూసే వారి సంఖ్య నానాటికీ తగ్గుతోంది. శుక్రవారం ప్రార్థనల తర్వాత రాళ్లు రువ్వే ఘటనలు తగ్గాయి."

-సత్యపాల్​ మాలిక్​, కశ్మీర్ గవర్నర్​

ప్రత్యేక హోదా తొలగించిన తర్వాత మొదటిసారి రాష్ట్రంలో జరిగిన వేడుకలు ఇవే. ఇందుకోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.

'ప్రశాంతంగా రాష్ట్రం'

రాష్ట్రంలో ఈ రోజు పరిస్థితులు శాంతియుతంగా ఉన్నాయని కశ్మీర్​ ప్రధాన కార్యదర్శి రోహిత్​ కన్సాల్​ స్పష్టం చేశారు. కశ్మీర్​లోని కొన్ని ప్రాంతాలతో పాటు శ్రీనగర్​లో ఆంక్షలు సడలించినా కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో యథాస్థితిని కొనసాగించారు.

ఇదీ చూడండి: స్వాతంత్ర్య వేడుకల వేళ... కశ్మీర్​లో భద్రత కట్టుదిట్టం

జమ్ము కశ్మీర్ ప్రభుత్వం స్వాతంత్ర్య వేడుకలను ఘనంగా నిర్వహించింది. శ్రీనగర్​లోని షేర్-ఎ-కశ్మీర్​ మైదానంలో గవర్నర్​ సత్యపాల్​ మాలిక్​ జెండా ఆవిష్కరించారు. పారామిలిటరీ దళం, జమ్ము కశ్మీర్​ పోలీసులు చేసిన విన్యాసాలను తిలకించారు.

అనంతరం జమ్ము కశ్మీర్​ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి గవర్నర్​ ప్రసంగించారు. ఆర్టికల్​ 370 రద్దును ప్రస్తావించారు.

"కేంద్రం తీసుకున్న నిర్ణయంతో భయపడాల్సిన అవసరం లేదు. మీ గుర్తింపు గురించి ఎలాంటి ఆందోళన వద్దు. ఉగ్రవాదం, అసహనాన్ని నిర్మూలించేందుకు ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. సైనిక బలగాలు ఉగ్రవాదుల ఆటకట్టిస్తాయి. ఉగ్రవాదం వైపు చూసే వారి సంఖ్య నానాటికీ తగ్గుతోంది. శుక్రవారం ప్రార్థనల తర్వాత రాళ్లు రువ్వే ఘటనలు తగ్గాయి."

-సత్యపాల్​ మాలిక్​, కశ్మీర్ గవర్నర్​

ప్రత్యేక హోదా తొలగించిన తర్వాత మొదటిసారి రాష్ట్రంలో జరిగిన వేడుకలు ఇవే. ఇందుకోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.

'ప్రశాంతంగా రాష్ట్రం'

రాష్ట్రంలో ఈ రోజు పరిస్థితులు శాంతియుతంగా ఉన్నాయని కశ్మీర్​ ప్రధాన కార్యదర్శి రోహిత్​ కన్సాల్​ స్పష్టం చేశారు. కశ్మీర్​లోని కొన్ని ప్రాంతాలతో పాటు శ్రీనగర్​లో ఆంక్షలు సడలించినా కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో యథాస్థితిని కొనసాగించారు.

ఇదీ చూడండి: స్వాతంత్ర్య వేడుకల వేళ... కశ్మీర్​లో భద్రత కట్టుదిట్టం

AP Video Delivery Log - 0100 GMT News
Thursday, 15 August, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0028: US Statue Of Liberty Wording AP Clients Only 4225101
Reax to US govt official on Liberty inscription
AP-APTN-2306: US PA Police Standoff 2 Must credit WPVI; No access Philadelphia; No use US Broadcast networks; No re-sale, re-use or archive 4225099
Six officers shot in Philadelphia standoff
AP-APTN-2300: US NY Markets AP Clients Only 4225098
US market dives, bonds point to possible recession
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Sep 27, 2019, 2:05 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.