ETV Bharat / bharat

ఆ మోసాంబీలు ఒక్కోటి 2 కిలోలు!

సాధారణంగా మోసాంబీలు గరిష్ఠంగా ఒక్కోటి 500 గ్రాముల వరకు బరువు ఉండొచ్చు. కానీ మధ్యప్రదేశ్​ బైరాడ్​కు చెందిన ఓ రైతు.. 2 కిలోలకుపైగా తూగే మోసాంబీలను పండించాడు. అసలు ఇదెలా సాధ్యమైంది?

author img

By

Published : Sep 23, 2020, 4:55 PM IST

Madhya Pradesh farmer grows sweet lime weighing more than 2 kg
ఆ మోసాంబీలు ఒక్కోటి 2 కిలోలు!

మధ్యప్రదేశ్​ శివపురి జిల్లాలోని బైరాడ్​కు చెందిన ఓ రైతు భారీ మోసాంబీలను పండించాడు. ఒక్కో దాని బరువు.. 2 కిలోల 100 గ్రాములట.

ఇజ్రాయెల్​లో ఉండే తన సోదరుడు వచ్చేటప్పుడు.. 2 మొక్కలను తీసుకొచ్చాడని తెలిపాడు రైతు రామ్​ధయాల్​ రావత్​. రోజూ తగినంత నీళ్లు పోస్తూ, పురుగుల మందు చల్లుతూ ఎంతో జాగ్రత్తగా చూసుకోగా.. ఇలా భారీ పండ్లను ఇచ్చాయని సంతోషం వ్యక్తం చేస్తున్నాడు.

Madhya Pradesh farmer grows sweet lime weighing more than 2 kg
భారీ పండ్లను చూపిస్తున్న రైతు

''నేను చెప్పేది నమ్మనివారు.. నా పొలానికి వచ్చి చూసుకోవచ్చు. అక్కడ మోసాంబీ చెట్లను మీరు చూడొచ్చు. నాకు వ్యవసాయం చేయడం.. కొత్త మొక్కలతో ప్రయోగాలు చేయడమంటే ఇష్టం.''

- రామ్​ ధయాల్​ రావత్​, రైతు

అంతకుముందు కూడా రైతు రావత్​.. 500 గ్రా. బరువున్న నిమ్మకాయలను.. ఒక్కోటి 40 కిలోలు తూగే పనసపండ్లను పండించడం విశేషం.

మధ్యప్రదేశ్​ శివపురి జిల్లాలోని బైరాడ్​కు చెందిన ఓ రైతు భారీ మోసాంబీలను పండించాడు. ఒక్కో దాని బరువు.. 2 కిలోల 100 గ్రాములట.

ఇజ్రాయెల్​లో ఉండే తన సోదరుడు వచ్చేటప్పుడు.. 2 మొక్కలను తీసుకొచ్చాడని తెలిపాడు రైతు రామ్​ధయాల్​ రావత్​. రోజూ తగినంత నీళ్లు పోస్తూ, పురుగుల మందు చల్లుతూ ఎంతో జాగ్రత్తగా చూసుకోగా.. ఇలా భారీ పండ్లను ఇచ్చాయని సంతోషం వ్యక్తం చేస్తున్నాడు.

Madhya Pradesh farmer grows sweet lime weighing more than 2 kg
భారీ పండ్లను చూపిస్తున్న రైతు

''నేను చెప్పేది నమ్మనివారు.. నా పొలానికి వచ్చి చూసుకోవచ్చు. అక్కడ మోసాంబీ చెట్లను మీరు చూడొచ్చు. నాకు వ్యవసాయం చేయడం.. కొత్త మొక్కలతో ప్రయోగాలు చేయడమంటే ఇష్టం.''

- రామ్​ ధయాల్​ రావత్​, రైతు

అంతకుముందు కూడా రైతు రావత్​.. 500 గ్రా. బరువున్న నిమ్మకాయలను.. ఒక్కోటి 40 కిలోలు తూగే పనసపండ్లను పండించడం విశేషం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.