ETV Bharat / bharat

దిల్లీలో భూకంపం- 2 నెలల్లో 14వ సారి

author img

By

Published : Jun 8, 2020, 2:13 PM IST

దేశ రాజధాని దిల్లీలో స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టరు స్కేలుపై తీవ్రత 2.1గా నమోదైంది. దిల్లీ-గురుగ్రామ్​ సరిహద్దులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు అధికారులు.

Low-intensity earthquake of magnitude 2.1 hits Delhi
దేశ రాజధానిలో స్వల్పంగా కంపించిన భూమి

దిల్లీలో భూమి స్వల్పంగా కంపించినట్లు జాతీయ భూకంప విజ్ఞాన కేంద్రం తెలిపింది. రిక్టరు స్కేలుపై 2.1గా తీవ్రత నమోదైనట్లు వెల్లడించింది. దిల్లీ-గురుగ్రామ్​ సరిహద్దు వద్ద 18 కి.మీ లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు పేర్కొంది.

ఏప్రిల్​ నుంచి ఇప్పటివరకు దిల్లీలో 14 సార్లు తక్కువ స్థాయి తీవ్రతతో భూకంపాలు సంభవించాయి. ఎలాంటి ఆస్తి నష్టం, ప్రాణనష్టం జరగలేదు.

దిల్లీలో భూమి స్వల్పంగా కంపించినట్లు జాతీయ భూకంప విజ్ఞాన కేంద్రం తెలిపింది. రిక్టరు స్కేలుపై 2.1గా తీవ్రత నమోదైనట్లు వెల్లడించింది. దిల్లీ-గురుగ్రామ్​ సరిహద్దు వద్ద 18 కి.మీ లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు పేర్కొంది.

ఏప్రిల్​ నుంచి ఇప్పటివరకు దిల్లీలో 14 సార్లు తక్కువ స్థాయి తీవ్రతతో భూకంపాలు సంభవించాయి. ఎలాంటి ఆస్తి నష్టం, ప్రాణనష్టం జరగలేదు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.