ETV Bharat / bharat

జమ్ముకశ్మీర్​లో పేలిన మందుపాతర... జవాన్లకు గాయాలు

author img

By

Published : Jan 3, 2020, 7:00 PM IST

జమ్ముకశ్మీర్​ రాజౌరీ జిల్లాలో మందుపాతర పేలి నలుగురు జవానులు గాయపడ్డారు. నియంత్రణ రేఖ వద్ద జరిగిన ఈ పేలుడులో లెఫ్టినెంట్​ కూడా గాయపడినట్లు అధికారులు తెలిపారు.

Lieutenant among 4 injured in mine blast along LoC in J-K's Rajouri
జమ్ముకశ్మీర్​లో పేలిన మందుపాతర... నలుగురికి గాయాలు

జమ్ముకశ్మీర్​ రాజౌరీ జిల్లాలో నియంత్రణ రేఖ సమీపంలో మందుపాతర పేలి లెఫ్టెనెంట్​ సహా నలుగురు సైనికులు గాయపడ్డారు.

నౌషేరా సెక్టార్​లోని కలాల్​ ప్రాంతంలో సైనికులు పెట్రోలింగ్​ చేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. గాయపడిన జవాన్లను సైనిక ఆసుపత్రికి తరలించారు.

జమ్ముకశ్మీర్​ రాజౌరీ జిల్లాలో నియంత్రణ రేఖ సమీపంలో మందుపాతర పేలి లెఫ్టెనెంట్​ సహా నలుగురు సైనికులు గాయపడ్డారు.

నౌషేరా సెక్టార్​లోని కలాల్​ ప్రాంతంలో సైనికులు పెట్రోలింగ్​ చేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. గాయపడిన జవాన్లను సైనిక ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చూడండి:బాణసంచా కర్మాగారంలో మంటలు.. నలుగురు మృతి

Lucknow (UP), Jan 03 (ANI): While addressing a press conference Uttar Pradesh DGP OP Singh approved the involvement of Popular Front of India in recent violence. "Popular Front of India (PFI) was actively involved in this (recent violence), that is why we have arrested 25 of their members. We have ample proof against them," said UP DGP

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.