ETV Bharat / bharat

కరోనా రికార్డ్​: 24 గంటల్లో 5,611 కేసులు, 140 మరణాలు

author img

By

Published : May 20, 2020, 9:07 AM IST

Updated : May 20, 2020, 11:33 AM IST

దేశంలో కరోనా పంజా విసురుతోంది. 24 గంటల్లో 140 మంది వైరస్​ బారిన పడి మరణించారు. కొత్తగా 5,611 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 1,06,750కి చేరింది.

DAILY CORONA VIRUS UPDATES
భారత్​లో పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలు

దేశంలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో దేశంలో 5,611 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 140 మంది వైరస్ బారిన పడి మృతి చెందారు.

DAILY CORONA VIRUS UPDATES
కరోనా రికార్డ్​: 24 గంటల్లో 5,611 కేసులు, 140 మరణాలు

రాష్ట్రాల వారీగా

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెబ్​సైట్ ప్రకారం, కొత్తగా నమోదైన 140 కరోనా మరణాల్లో.. మహారాష్ట్ర- 76, గుజరాత్​- 25, బంగాల్- 6, మధ్యప్రదేశ్​- 6, రాజస్థాన్​- 5, ఉత్తర్​ప్రదేశ్​- 5, తమిళనాడు- 3, కర్ణాటక- 3, తెలంగాణ- 3, ఆంధ్రప్రదేశ్​- 2, అసోం- 2, జమ్ము కశ్మీర్​- 2, ఒడిశా- 1, పంజాబ్​- 1 చొప్పున నమోదయ్యాయి.

భారత్​ కరోనా టోల్

ఇదీ చూడండి: ప్రపంచ ఆరోగ్య సంస్థలో భారత్‌కు కీలక పదవి

దేశంలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో దేశంలో 5,611 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 140 మంది వైరస్ బారిన పడి మృతి చెందారు.

DAILY CORONA VIRUS UPDATES
కరోనా రికార్డ్​: 24 గంటల్లో 5,611 కేసులు, 140 మరణాలు

రాష్ట్రాల వారీగా

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెబ్​సైట్ ప్రకారం, కొత్తగా నమోదైన 140 కరోనా మరణాల్లో.. మహారాష్ట్ర- 76, గుజరాత్​- 25, బంగాల్- 6, మధ్యప్రదేశ్​- 6, రాజస్థాన్​- 5, ఉత్తర్​ప్రదేశ్​- 5, తమిళనాడు- 3, కర్ణాటక- 3, తెలంగాణ- 3, ఆంధ్రప్రదేశ్​- 2, అసోం- 2, జమ్ము కశ్మీర్​- 2, ఒడిశా- 1, పంజాబ్​- 1 చొప్పున నమోదయ్యాయి.

భారత్​ కరోనా టోల్

ఇదీ చూడండి: ప్రపంచ ఆరోగ్య సంస్థలో భారత్‌కు కీలక పదవి

Last Updated : May 20, 2020, 11:33 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.