కరోనాపై పోరుకు ఆరోగ్య సేతు తప్పనిసరి అని కేంద్రం పునరుద్ఘాటించింది.
'ఆరోగ్య సేతును ఉద్యోగులందరూ వినియోగించాలి'
ఆరోగ్య సేతును ప్రతి ఒక్కరు కచ్చితంగా వినియోగించాలని కేంద్రం మరోమారు స్పష్టం చేసింది. ఉద్యోగులంతా ఈ యాప్ను ఇన్స్టాల్ చేసుకునేలా చూడాలని యాజమాన్యాలకు సూచించింది.
'ఆరోగ్య సేతును ఉద్యోగులందరూ వినియోగించాలి'
కరోనాపై పోరుకు ఆరోగ్య సేతు తప్పనిసరి అని కేంద్రం పునరుద్ఘాటించింది.
ఇదీ చూడండి:- త్రిశూల వ్యూహంతో లాక్డౌన్ 5.0- కొత్త రూల్స్ ఇవే...