ETV Bharat / bharat

రాష్ట్రపతి రచనలను ఆవిష్కరించిన రాజ్​నాథ్​​

author img

By

Published : Nov 19, 2020, 5:35 PM IST

రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ రచించిన పుస్తకాలను ఆవిష్కరించారు రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​. దేశంలోని వర్తమాన పరిస్థితులకు ఈ పుస్తకాలు అద్దం పడతాయని పేర్కొన్నారు.

Delhi: Defence Min Rajnath Singh releases two books written by President Ram Nath Kovind
'వర్తమాన పరిస్థితులకు అద్దం పట్టే పుస్తకాలివి'

రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ రచించిన రెండు పుస్తకాలను రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ విడుదల చేశారు. 'రిపబ్లికన్​ ఎథిక్'​, 'లోక్​తంత్ర కే స్వర్'​ పేర్లతో ఈ పుస్తకాన్ని రాశారు కోవింద్​.

రాష్ట్రపతి పదవి అలంకరించిన మూడేళ్ల కాలంలో.. ఆయన చేసిన ప్రసంగాలను ఇందులో పొందుపరిచారు. 'వర్తమానానికి ఈ పుస్తకాలు తార్కాణంగా నిలుస్తాయ'ని రాజ్​నాథ్​ సింగ్​ పేర్కొన్నారు. కార్యక్రమానికి మరో కేంద్రమంత్రి ప్రకాశ్​ జావడేకర్​ హాజరయ్యారు.

రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ రచించిన రెండు పుస్తకాలను రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ విడుదల చేశారు. 'రిపబ్లికన్​ ఎథిక్'​, 'లోక్​తంత్ర కే స్వర్'​ పేర్లతో ఈ పుస్తకాన్ని రాశారు కోవింద్​.

రాష్ట్రపతి పదవి అలంకరించిన మూడేళ్ల కాలంలో.. ఆయన చేసిన ప్రసంగాలను ఇందులో పొందుపరిచారు. 'వర్తమానానికి ఈ పుస్తకాలు తార్కాణంగా నిలుస్తాయ'ని రాజ్​నాథ్​ సింగ్​ పేర్కొన్నారు. కార్యక్రమానికి మరో కేంద్రమంత్రి ప్రకాశ్​ జావడేకర్​ హాజరయ్యారు.

ఇదీ చూడండి:ప్రమాణం చేసిన 3 రోజులకే మంత్రి రాజీనామా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.