ETV Bharat / bharat

ఒడిశాను వణికిస్తోన్న ప్రచండ గాలులు

author img

By

Published : May 3, 2019, 10:47 PM IST

ఫొని తుపాను ఒడిశాను వణికిస్తోంది. 150 కిలోమీటర్ల వేగంతో వీస్తోన్న ప్రచండ గాలులకు ఇళ్లు, భవనాలు, వాహనాలు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. భారీ స్థాయిలో ఆస్తి నష్టం సంభవించింది.

ఒడిశాను వణికిస్తోన్న ప్రచండ గాలులు
ఒడిశాను వణికిస్తోన్న ప్రచండ గాలులు
ఫొని తుపాను బీభత్సానికి ఒడిశా వణికిపోతోంది. ప్రచండ గాలులకు జనజీవనం అస్తవ్యస్తమైంది. రాష్ట్రంలోని పలుప్రాంతాల్లో గంటకు 150 కిలోమీటర్లకు పైగా వేగంతో గాలులు వీచాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది.

గంజమ్​, పూరీ, జగత్సింగాపుర్​ జిల్లాల్లో సుమారు 165 కిలోమీటర్ల మేర గాలులు వీస్తున్నాయి. జిల్లాల్లోని పులుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది.

ఒడిశా రాజధానిలో ప్రచండ గాలులకు తీవ్ర నష్టం వాటిల్లింది. భువనేశ్వర్​లోని ఓ బహుళఅంతస్థులు నిర్మించేందుకు ఉపయోగించిన క్రేన్​ నేలకూలింది. ఇళ్ల పైకప్పులు, తలుపు, కిటికీలు వంటివి గాలులకు పూర్తిగా ధ్వంసమయ్యాయి. గాలుల బీభత్సానికి ఇళ్లలో నివసించే పరిస్థితులు లేవు. నగరంలోని ఓ వసతి గృహంలో విద్యార్థినులు తలుపు వేసేందుకు ప్రయత్నించి విఫలమైన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. భవనాలకు అమర్చిన గ్లాస్​ అద్దాలు పగిలిన పులువురు గాయపడ్డారు.

ఇదీ చూడండి: ఫొని బీభత్సం: గాలి వేగానికి నేల కూలిన క్రేన్​

ఒడిశాను వణికిస్తోన్న ప్రచండ గాలులు
ఫొని తుపాను బీభత్సానికి ఒడిశా వణికిపోతోంది. ప్రచండ గాలులకు జనజీవనం అస్తవ్యస్తమైంది. రాష్ట్రంలోని పలుప్రాంతాల్లో గంటకు 150 కిలోమీటర్లకు పైగా వేగంతో గాలులు వీచాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది.

గంజమ్​, పూరీ, జగత్సింగాపుర్​ జిల్లాల్లో సుమారు 165 కిలోమీటర్ల మేర గాలులు వీస్తున్నాయి. జిల్లాల్లోని పులుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది.

ఒడిశా రాజధానిలో ప్రచండ గాలులకు తీవ్ర నష్టం వాటిల్లింది. భువనేశ్వర్​లోని ఓ బహుళఅంతస్థులు నిర్మించేందుకు ఉపయోగించిన క్రేన్​ నేలకూలింది. ఇళ్ల పైకప్పులు, తలుపు, కిటికీలు వంటివి గాలులకు పూర్తిగా ధ్వంసమయ్యాయి. గాలుల బీభత్సానికి ఇళ్లలో నివసించే పరిస్థితులు లేవు. నగరంలోని ఓ వసతి గృహంలో విద్యార్థినులు తలుపు వేసేందుకు ప్రయత్నించి విఫలమైన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. భవనాలకు అమర్చిన గ్లాస్​ అద్దాలు పగిలిన పులువురు గాయపడ్డారు.

ఇదీ చూడండి: ఫొని బీభత్సం: గాలి వేగానికి నేల కూలిన క్రేన్​


New Delhi, May 03 (ANI): Indian pace bowler Varun Aaron while speaking on the current squad for World Cup and the playing conditions in England, said, "We have best chances to win the world cup. We have one of the best batting, which is unbelievable. Our bowlers had good overseas tour in England, South Africa, and Australia. They have done well in these conditions and no one should have questions in mind against them. We have the best bowling combination we can ask for. I really hope we can bring the World Cup back. Playing county cricket last year, I feel English tracks are flat; it is the atmosphere which helps the bowler. You can see big scoring games in England because of small ground. The overheads just make the big difference in England."
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.