ETV Bharat / bharat

సాధువుల హత్య కేసులో 53 మందికి బెయిల్​ - palghar incident

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన పాల్​ఘడ్​ మూక దాడి కేసులో 53మందికి మహారాష్ట్రలోని ఠానే ప్రత్యేక న్యాయస్థానం బెయిల్​ మంజూరు చేసింది.

Court grants bail to 53 accused in Palghar mob lynching case
సాధవుల హత్య కేసులో నిందితులకు బెయిల్​
author img

By

Published : Nov 26, 2020, 7:42 PM IST

దేశంలో కలకలం పుట్టించిన పాల్​ఘడ్​​ కేసులోని 53 మంది నిందితులకు బెయిల్​ మంజూరు చేసింది మహారాష్ట్రలోని ఠానే ప్రత్యేక న్యాయస్థానం. ఒక్కొక్కరు రూ.15వేలు పూచీకత్తు కోర్టుకు సమర్పించాలని జిల్లా జడ్జి జేజే జాదవ్​ ఆదేశించారు.

ఏప్రిల్ 16న ఠానే జిల్లాలోని గాడ్చిన్​చాలే వద్ద ఇద్దరు సాధువులను ప్రజలు కొట్టి చంపారు. మొత్తం 201 మందిని పోలీసులు అదుపులోకి తీసుకోగా... ఇప్పటివరకు 57 మందికి జిల్లా కోర్టు బెయిల్​ మంజూరు చేసింది.

దేశంలో కలకలం పుట్టించిన పాల్​ఘడ్​​ కేసులోని 53 మంది నిందితులకు బెయిల్​ మంజూరు చేసింది మహారాష్ట్రలోని ఠానే ప్రత్యేక న్యాయస్థానం. ఒక్కొక్కరు రూ.15వేలు పూచీకత్తు కోర్టుకు సమర్పించాలని జిల్లా జడ్జి జేజే జాదవ్​ ఆదేశించారు.

ఏప్రిల్ 16న ఠానే జిల్లాలోని గాడ్చిన్​చాలే వద్ద ఇద్దరు సాధువులను ప్రజలు కొట్టి చంపారు. మొత్తం 201 మందిని పోలీసులు అదుపులోకి తీసుకోగా... ఇప్పటివరకు 57 మందికి జిల్లా కోర్టు బెయిల్​ మంజూరు చేసింది.

ఇదీ చూడండి: రైతుల 'ఛలో దిల్లీ' ఆందోళనలు ఉద్రిక్తం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.