ETV Bharat / bharat

దేశంలో 9లక్షలు దాటిన కరోనా కేసులు

author img

By

Published : Jul 14, 2020, 9:52 AM IST

Updated : Jul 14, 2020, 10:28 AM IST

భారత్​లో కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ఒక్కరోజులో 28,498 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 553 మంది మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 9లక్షలు దాటాయి.

corona death toll in india
భారత్​లో విపరీతంగా పెరిగిపోతున్న కరోనా కేసులు

భారత్​లో కరోనా రోజురోజుకు ఉగ్రరూపం దాల్చుతోంది. ఒక్కరోజులో 28,498 కరోనా కేసులు నమోదయ్యాయి. 553 మంది ప్రాణాలు కోల్పోయారు.

corona cases in india
దేశంలో ఒక్కరోజులో 23,498 కేసులు, 553 మరణాలు
  • మహారాష్ట్రలో కరోనా​ మహమ్మారి చెలరేగిపోతోంది. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,60,924కి చేరింది. 10,482 మంది వైరస్​కు బలయ్యారు.
  • తమిళనాడులో కేసులు 1,42,798కి చేరాయి. దాదాపు 2,032 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • దిల్లీలో కొవిడ్​ బాధితుల సంఖ్య 1,13,740గా ఉంది. మొత్తంగా 3,411 మంది మృతి చెందారు.
  • గుజరాత్​లో మొత్తంగా 42,722 మందికి కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయింది. 2,055 మంది కరోనా కారణంగా చనిపోయారు.

భారత్​లో కరోనా రోజురోజుకు ఉగ్రరూపం దాల్చుతోంది. ఒక్కరోజులో 28,498 కరోనా కేసులు నమోదయ్యాయి. 553 మంది ప్రాణాలు కోల్పోయారు.

corona cases in india
దేశంలో ఒక్కరోజులో 23,498 కేసులు, 553 మరణాలు
  • మహారాష్ట్రలో కరోనా​ మహమ్మారి చెలరేగిపోతోంది. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,60,924కి చేరింది. 10,482 మంది వైరస్​కు బలయ్యారు.
  • తమిళనాడులో కేసులు 1,42,798కి చేరాయి. దాదాపు 2,032 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • దిల్లీలో కొవిడ్​ బాధితుల సంఖ్య 1,13,740గా ఉంది. మొత్తంగా 3,411 మంది మృతి చెందారు.
  • గుజరాత్​లో మొత్తంగా 42,722 మందికి కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయింది. 2,055 మంది కరోనా కారణంగా చనిపోయారు.

ఇదీ చూడండి: పసుపుతో క్యాన్సర్‌ కణాలకు ఉరితాడు

Last Updated : Jul 14, 2020, 10:28 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.