ETV Bharat / bharat

85 మందికి లీటరు పాలు- బకెట్​ నీళ్లు కలిపి మేనేజ్​! - లీటర్​ పాలల్లో బకెట్ నీళ్లు

లీటర్​ పాలు ఎంతమంది తాగుతారు? మహా అంటే నలుగురు.. కొద్దిమేర నీళ్లు కలిపితే మరో ఇద్దరికి సరిపోతాయేమో..! ఉత్తర్​ప్రదేశ్​లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో మాత్రం 85 మంది పిల్లలకు లీటర్​ పాలతో సరిపెట్టారు.

Children served 1 litre milk diluted in 1 bucket water in UP's Sonbhadra
Children served 1 litre milk diluted in 1 bucket water in UP's Sonbhadra
author img

By

Published : Nov 29, 2019, 11:17 AM IST

Updated : Nov 29, 2019, 1:32 PM IST

85 మందికి లీటరు పాలు- బకెట్​ నీళ్లు కలిపి మేనేజ్​!

మధ్యాహ్నం భోజన పథకం అమలులో ఓ పాఠశాల నిర్వాకం చూస్తే ఆశ్చర్యపోతారు. ఉత్తర్​ప్రదేశ్​ సోన్​భద్రలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో 85 మంది విద్యార్థులకు కలిపి లీటరు పాలు ఇచ్చారు.

పాలు అందుబాటులో లేవంటూ.. లీటరు పాలల్లో ఏకంగా బకెట్​ నీళ్లు కలిపి వేడి చేశారు. వాటిని పిల్లలతో తాగించారు. దీనికి సంబంధించిన దృశ్యాలు బయటకు రాగా... ఈ విషయం జిల్లా అధికారుల దృష్టిలో పడింది. సోన్​భద్ర ప్రాథమిక శిక్షా అధికారి గోరఖ్​నాథ్​ పటేల్​ పాఠశాలను సందర్శించి వివరాలు తెలుసుకున్నారు.

"పాలు అందుబాటులో లేవని నాకు చెబుతున్నారు. అందువల్ల నీటిని సమతుల్య పరిమాణంలో కలపాలని వారికి అధికారులు ఆదేశించారట. ఉపాధ్యాయులు మరిన్ని పాలు తీసుకురావడానికి వెళ్లారని నాకు చెప్పారు. ఆ లోపు సమయంలో ఇందుకు సంబంధించిన చిత్రాలు బయటకు వచ్చాయి. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్నాం. తప్పు చేసినట్లు తేలితే చర్యలు తీసుకుంటాం."

-గోరఖ్​నాథ్ పటేల్​, ప్రాథమిక శిక్షా అధికారి

గతంలోనూ...

ఇదే తరహాలో మీర్జాపుర్​లో గత ఆగస్టులో ఓ వీడియో వైరల్​ అయింది. స్థానిక ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో చపాతీలు, ఉప్పుతో పిల్లలకు వడ్డించారు. ఈ వీడియో తీసిన వ్యక్తిపై అప్పుడు కేసు నమోదు చేశారు.

85 మందికి లీటరు పాలు- బకెట్​ నీళ్లు కలిపి మేనేజ్​!

మధ్యాహ్నం భోజన పథకం అమలులో ఓ పాఠశాల నిర్వాకం చూస్తే ఆశ్చర్యపోతారు. ఉత్తర్​ప్రదేశ్​ సోన్​భద్రలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో 85 మంది విద్యార్థులకు కలిపి లీటరు పాలు ఇచ్చారు.

పాలు అందుబాటులో లేవంటూ.. లీటరు పాలల్లో ఏకంగా బకెట్​ నీళ్లు కలిపి వేడి చేశారు. వాటిని పిల్లలతో తాగించారు. దీనికి సంబంధించిన దృశ్యాలు బయటకు రాగా... ఈ విషయం జిల్లా అధికారుల దృష్టిలో పడింది. సోన్​భద్ర ప్రాథమిక శిక్షా అధికారి గోరఖ్​నాథ్​ పటేల్​ పాఠశాలను సందర్శించి వివరాలు తెలుసుకున్నారు.

"పాలు అందుబాటులో లేవని నాకు చెబుతున్నారు. అందువల్ల నీటిని సమతుల్య పరిమాణంలో కలపాలని వారికి అధికారులు ఆదేశించారట. ఉపాధ్యాయులు మరిన్ని పాలు తీసుకురావడానికి వెళ్లారని నాకు చెప్పారు. ఆ లోపు సమయంలో ఇందుకు సంబంధించిన చిత్రాలు బయటకు వచ్చాయి. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్నాం. తప్పు చేసినట్లు తేలితే చర్యలు తీసుకుంటాం."

-గోరఖ్​నాథ్ పటేల్​, ప్రాథమిక శిక్షా అధికారి

గతంలోనూ...

ఇదే తరహాలో మీర్జాపుర్​లో గత ఆగస్టులో ఓ వీడియో వైరల్​ అయింది. స్థానిక ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో చపాతీలు, ఉప్పుతో పిల్లలకు వడ్డించారు. ఈ వీడియో తీసిన వ్యక్తిపై అప్పుడు కేసు నమోదు చేశారు.

AP Video Delivery Log - 0300 GMT News
Friday, 29 November, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0227: Australia Climate Protest No access Australia 4242294
Students, fire victims at Sydney climate protest
AP-APTN-0129: Australia Exposto No access Australia 4242293
Freed Australian arrives home from Malaysia
AP-APTN-0104: UK Johnson No access UK, Republic of Ireland; No use by BBC, SKY, Channel 4 Group, Channel 5 Group, RTE, TG4; No online access by any UK or Republic of Ireland newspaper platform; No online access for .co.uk sites, or any site (or section) aimed at audiences in the UK or Republic of Ireland 4242292
Johnson would 'walk away' if NHS in US deal
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Nov 29, 2019, 1:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.