ETV Bharat / bharat

ధిక్కరణ కేసు తీర్పుపై పునఃసమీక్ష కోరిన భూషణ్ - Bhushan contempt case

కోర్టు ధిక్కరణ కేసు తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు న్యాయవాది ప్రశాంత్ భూషణ్​. ఈమేరకు రెండు వ్యాజ్యాలు దాఖలు చేశారు.

Bhushan files fresh plea in SC seeking review of punishment in contempt case
భూషణ్​ కేసు పునఃసమీక్షించాలని సుప్రీంలో పిటిషన్​
author img

By

Published : Oct 1, 2020, 5:02 PM IST

కోర్టు ధిక్కరణ కేసులో తీర్పును పునఃసమీక్షించాలని సుప్రీంకోర్టును కోరారు సీనియర్​ న్యాయవాది ప్రశాంత్​ భూషణ్​. ఈమేరకు రెండు వేర్వేరు వ్యాజ్యాలు దాఖలు చేశారు.

న్యాయ వ్యవస్థను కించ పరిచేలా ట్వీట్లు చేసిన కేసులో ఆగస్టు 14న ప్రశాంత్​ను దోషిగా తేల్చింది న్యాయస్థానం. ఆగస్టు 31న రూ.1 జరిమానా చెల్లించాలని ఆదేశించింది. జరిమానా చెల్లించకపోతే 3 నెలలు జైలు శిక్ష, న్యాయవాదిగా ప్రాక్టీసు చేయడంపై మూడేళ్ల నిషేధం తప్పదని హెచ్చరించింది.

రూ.1 జరిమానా ఇప్పటికే చెల్లించిన భూషణ్... ఆగస్టు 14, ఆగస్టు 31న ఇచ్చిన ఉత్తర్వులపై సమీక్ష కోరుతూ రెండు వేర్వేరు వ్యాజ్యాలు దాఖలు చేశారు.

కోర్టు ధిక్కరణ కేసులో తీర్పును పునఃసమీక్షించాలని సుప్రీంకోర్టును కోరారు సీనియర్​ న్యాయవాది ప్రశాంత్​ భూషణ్​. ఈమేరకు రెండు వేర్వేరు వ్యాజ్యాలు దాఖలు చేశారు.

న్యాయ వ్యవస్థను కించ పరిచేలా ట్వీట్లు చేసిన కేసులో ఆగస్టు 14న ప్రశాంత్​ను దోషిగా తేల్చింది న్యాయస్థానం. ఆగస్టు 31న రూ.1 జరిమానా చెల్లించాలని ఆదేశించింది. జరిమానా చెల్లించకపోతే 3 నెలలు జైలు శిక్ష, న్యాయవాదిగా ప్రాక్టీసు చేయడంపై మూడేళ్ల నిషేధం తప్పదని హెచ్చరించింది.

రూ.1 జరిమానా ఇప్పటికే చెల్లించిన భూషణ్... ఆగస్టు 14, ఆగస్టు 31న ఇచ్చిన ఉత్తర్వులపై సమీక్ష కోరుతూ రెండు వేర్వేరు వ్యాజ్యాలు దాఖలు చేశారు.

  • ఇవీ చదవండి:

అసలెవరీ ప్రశాంత్‌ భూషణ్​? ఆయన ఏమన్నారు?

రూ.1 జరిమానా చెల్లించిన భూషణ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.