ETV Bharat / bharat

బ్రిటన్​ నుంచి భారత్​కు విమానాలు బంద్ - బ్రిటన్​ ఎయిర్​ ఇండియా విమానాలు

బ్రిటన్​ నుంచి విమానాల రాకపోకలను కేంద్రం తాత్కాలికంగా నిలిపివేసింది. ఆ దేశంలో కరోనా వైరస్​ కొత్త స్ట్రెయిన్ వ్యాప్తి నేపథ్యంలో ముందు జాగ్రత్తగా ఈమేరకు చర్యలు చేపట్టింది.

As of now, no decision has been made regarding the flights to UK in view of the latest outbreak of COVID-19 cases in UK: Air India official
'బ్రిటన్​ విమానాల నిషేధంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు'
author img

By

Published : Dec 21, 2020, 2:34 PM IST

Updated : Dec 21, 2020, 5:32 PM IST

బ్రిటన్​లో కరోనా వైరస్​ కొత్త స్ట్రెయిన్ విజృంభణ నేపథ్యంలో కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ దేశం నుంచి డిసెంబర్​ 31 వరకు విమాన రాకపోకల్ని తాత్కాలికంగా నిలిపివేసింది. 22వ తేదీ అర్ధరాత్రి నుంచి ఇది అమలవుతుందని తెలిపింది.

22వ తేదీ అర్ధరాత్రికి ముందు బ్రిటన్​ నుంచి వచ్చేవారికి కొవిడ్ పరీక్షలు తప్పనిసరి చేసింది కేంద్రం.

బ్రిటన్​లో కరోనా వైరస్​ కొత్త స్ట్రెయిన్ విజృంభణ నేపథ్యంలో కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ దేశం నుంచి డిసెంబర్​ 31 వరకు విమాన రాకపోకల్ని తాత్కాలికంగా నిలిపివేసింది. 22వ తేదీ అర్ధరాత్రి నుంచి ఇది అమలవుతుందని తెలిపింది.

22వ తేదీ అర్ధరాత్రికి ముందు బ్రిటన్​ నుంచి వచ్చేవారికి కొవిడ్ పరీక్షలు తప్పనిసరి చేసింది కేంద్రం.

ఇదీ చూడండి:- కరోనా వైరస్ కొత్త స్ట్రెయిన్​ కథేంటి?

Last Updated : Dec 21, 2020, 5:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.