ETV Bharat / bharat

అంబులెన్సు-ట్రక్కు ఢీ.. ముగ్గురు మృతి

author img

By

Published : Nov 14, 2020, 11:11 AM IST

మహారాష్ట్రలో అంబులెన్సు-ట్రక్కు ఢీకొన్న ఘటనలో ముగ్గురు మరణించారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. ఘటనలో మరో 13మంది తీవ్రంగా గాయపడ్డారు. తెలంగాణకు చెందిన వ్యక్తి మృతదేహాన్ని తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

Ambulance accident on Solapur Pune highway 3 killed 13 injured
అంబులెన్సు-ట్రక్కు ఢీ.. ఒకే కుటుంబంలోని ముగ్గురు మృతి

మహారాష్ట్ర సోలాపుర్​-పుణె రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. అంబులెన్సు- ట్రక్కు ఢీకొన్న ఘటనలో ఓకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించారు. మరో 13మంది తీవ్రంగా గాయపడ్డారు.

అంబులెన్సులో తెలంగాణకు చెందిన ఓ వ్యక్తి మృతదేహాన్ని తీసుకెళ్తుండగా.. మోహో గ్రామంలో శనివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్ వాహనాన్ని నియంత్రించడంలో విఫలం కావడం వల్లే ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం.

మహారాష్ట్ర సోలాపుర్​-పుణె రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. అంబులెన్సు- ట్రక్కు ఢీకొన్న ఘటనలో ఓకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించారు. మరో 13మంది తీవ్రంగా గాయపడ్డారు.

అంబులెన్సులో తెలంగాణకు చెందిన ఓ వ్యక్తి మృతదేహాన్ని తీసుకెళ్తుండగా.. మోహో గ్రామంలో శనివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్ వాహనాన్ని నియంత్రించడంలో విఫలం కావడం వల్లే ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.