ETV Bharat / bharat

'హైదరాబాద్​లో కాల్చిపడేశారు.. యూపీలో ఏం చేశారు?'

author img

By

Published : Dec 6, 2019, 1:05 PM IST

మహిళా భద్రతపై లోక్​సభలో ఈరోజు చర్చ వాడీవేడిగా సాగింది. ఉత్తరప్రదేశ్​ ఉన్నావ్​లో అత్యాచార బాధితురాలికి నిప్పంటించి హత్యాయత్నం చేయడాన్ని విపక్షాలు సభలో ప్రస్తావించాయి. హైదరాబాద్​ పోలీసులు అత్యాచార నిందితుల్ని ఎన్​కౌంటర్​ చేస్తే.. యూపీ పోలీసులు ఏం చేస్తున్నారని కాంగ్రెస్​ ప్రశ్నించింది.

Adhir Ranjan Chaudhary,Congress in Lok Sabha: On one hand there is a Lord Ram temple being built and on the other hand Sita Maiya is being set ablaze.
'హైదరాబాద్​లో కాల్చిపడేశారు.. యూపీలో ఏం చేశారు?'

దిశ అత్యాచార నిందితుల్ని ఎన్​కౌంటర్​ చేసిన విషయం లోక్​సభలో ప్రస్తావనకు వచ్చింది. మహిళా భద్రతపై చర్చ సందర్భంగా కాంగ్రెస్​ పక్ష నేత అధీర్​ రంజన్​ చౌదరి ఆవేశంగా ప్రసంగించారు. దేశంలో ఒకవైపు రామమందిర నిర్మాణం జరుగుతుంటే.. మరోవైపు సీతామాతల్ని (ఆడపిల్లల్ని) సజీవ దహనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

'హైదరాబాద్​లో కాల్చిపడేశారు.. యూపీలో ఏం చేశారు?'

"సభలో ఎన్నో చట్టాల గురించి మాట్లాడుతున్నాం. అయితే వాస్తవంలో ఏమీ పనిచేయడం లేదు. మొన్న హైదరాబాద్​, బంగాల్​ మాల్డా, నిన్న ఉన్నావ్​. మనం ఎటు పోతున్నాం?

ఒకవైపు మర్యాదపురుషోత్తముడైన రాముడికి మందిరం నిర్మిస్తుంటే.. మరోవైపు మన సీతామాతల్ని (ఆడపిల్లల్ని) తగలబెడుతున్నారు. ఇది ప్రస్తుతం మన దేశ పరిస్థితి.

ఉత్తర్​ప్రదేశ్​లో జరిగిన ఘటనను అందరూ ఖండిస్తున్నాం. అయితే సర్కారు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. చూడండి.. హైదరాబాద్​లో 'దిశ' నిందితుల్ని ఎన్​కౌంటర్​ చేశారు. పారిపోదాం అనుకుంటే.. హైదరాబాద్​ పోలీసులు కాల్చిపారేశారు. ఉత్తర్​ప్రదేశ్​ పోలీసులు నిందితుల్ని వదిలేశారు."

- అధీర్​ రంజన్​ చౌదరి, లోక్​సభలో కాంగ్రెస్​ పక్ష నేత

దిశ అత్యాచార నిందితుల్ని ఎన్​కౌంటర్​ చేసిన విషయం లోక్​సభలో ప్రస్తావనకు వచ్చింది. మహిళా భద్రతపై చర్చ సందర్భంగా కాంగ్రెస్​ పక్ష నేత అధీర్​ రంజన్​ చౌదరి ఆవేశంగా ప్రసంగించారు. దేశంలో ఒకవైపు రామమందిర నిర్మాణం జరుగుతుంటే.. మరోవైపు సీతామాతల్ని (ఆడపిల్లల్ని) సజీవ దహనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

'హైదరాబాద్​లో కాల్చిపడేశారు.. యూపీలో ఏం చేశారు?'

"సభలో ఎన్నో చట్టాల గురించి మాట్లాడుతున్నాం. అయితే వాస్తవంలో ఏమీ పనిచేయడం లేదు. మొన్న హైదరాబాద్​, బంగాల్​ మాల్డా, నిన్న ఉన్నావ్​. మనం ఎటు పోతున్నాం?

ఒకవైపు మర్యాదపురుషోత్తముడైన రాముడికి మందిరం నిర్మిస్తుంటే.. మరోవైపు మన సీతామాతల్ని (ఆడపిల్లల్ని) తగలబెడుతున్నారు. ఇది ప్రస్తుతం మన దేశ పరిస్థితి.

ఉత్తర్​ప్రదేశ్​లో జరిగిన ఘటనను అందరూ ఖండిస్తున్నాం. అయితే సర్కారు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. చూడండి.. హైదరాబాద్​లో 'దిశ' నిందితుల్ని ఎన్​కౌంటర్​ చేశారు. పారిపోదాం అనుకుంటే.. హైదరాబాద్​ పోలీసులు కాల్చిపారేశారు. ఉత్తర్​ప్రదేశ్​ పోలీసులు నిందితుల్ని వదిలేశారు."

- అధీర్​ రంజన్​ చౌదరి, లోక్​సభలో కాంగ్రెస్​ పక్ష నేత

Mohali (Punjab), Dec 06 (ANI): Punjab Chief Minister Captain Amarinder Singh attended Punjab Investors Summit 2019 on Dec 05. Speaking at the event CM Amarinder Singh said, We have neutralised the groups that Pak were trying to push in I have got 125 of them locked up in last 2 years, and since then they have cooled down. "We have neutralised the groups that they (Pakistan) were trying to push in, I have got 125 of them locked up in last 2 years, and since then they have cooled down. They (Pakistan) know Punjab means business and we are not going to allow anything like this to happen here. They have their own problems, but I won't let them make their problems my problem," said Captain Amarinder Singh.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.