గుజరాత్ దాహోద్ జిల్లాలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. దాహోద్ తాలూకా.. బోర్ఖెడా గ్రామానికి చెందిన ఓ మహిళ ఒకే కాన్పులో నలుగురు బిడ్డలకు జన్మనిచ్చింది.
ఒకేసారి నలుగురు బిడ్డలకు తల్లయింది!
గుజరాత్ ఓ తల్లి ఒకేసారి నలుగురు బిడ్డలకు జన్మనిచ్చింది. ప్రస్తుతం ఆ ఐదుగురి ఆరోగ్యం క్షేమంగా ఉందన్నారు వైద్యులు.
36 ఏళ్ల వయసులో నలుగురు పిల్లలను ప్రసవించిన తల్లి, బిడ్డలు ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు వెల్లడించారు.
ఇదీ చదవండి: కొత్తిమీర సాగుతో రైతుకు లక్షల్లో ఆదాయం
గుజరాత్ దాహోద్ జిల్లాలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. దాహోద్ తాలూకా.. బోర్ఖెడా గ్రామానికి చెందిన ఓ మహిళ ఒకే కాన్పులో నలుగురు బిడ్డలకు జన్మనిచ్చింది.
36 ఏళ్ల వయసులో నలుగురు పిల్లలను ప్రసవించిన తల్లి, బిడ్డలు ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు వెల్లడించారు.
ఇదీ చదవండి: కొత్తిమీర సాగుతో రైతుకు లక్షల్లో ఆదాయం
TAGGED:
dahod 4 twins in one deliver