ETV Bharat / bharat

బైక్​​ కొనేందుకు బిడ్డను అమ్మేసిన తల్లిదండ్రులు

author img

By

Published : Aug 30, 2020, 11:09 AM IST

కర్ణాటలోని చిక్కబల్లాపుర్​లో అమానవీయ ఘటన జరిగింది. ఫోన్​, బైక్​ కొనుగోలు చేసేందుకు తమ మూడు నెలల బిడ్డను రూ.లక్షకు అమ్మేసారు తల్లిదండ్రులు. గుడిసెలో ఉండే వీరికి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని గ్రామస్థులు ఆరాతీయడం వల్ల విషయం బయటపడింది.

A Father sold three-month-old baby for  luxurious life
బైక్​​ కొనేందుకు బిడ్డను అమ్మేసిన తల్లిదండ్రులు

బైక్​, ఫోన్​ కొనుక్కోవడానికి మూడు నెలల పసికందును అమ్మేసారు ఆ తల్లిదండ్రులు. ఈ ఘటన కర్ణాటకలోని చిక్కబల్లాపుర్​లో జరిగింది.

విలాసవంతమైన జీవితం కోసం...

మహాలక్ష్మి- నరసింహమూర్తి దంపతులు.. తినగల్లు గ్రామంలో చిన్న గుడిసెలో నివాసముంటున్నారు. అయితే ఇటీవలే వారు బైక్​, ఫోన్​ వంటి వస్తువులను కొనుగోలు చేశారు. ఇది గమనించిన గ్రామస్థులకు అనుమానం మొదలైంది.

దంపతులను పట్టుకుని ప్రశ్నించగా.. వారు చేసిన తప్పు అంగీకరించారు. తమ మూడు నెలల బిడ్డను.. సిద్లఘట్ట తాలుకా మలిమచనహల్లిలోని దంపతులకు లక్ష రూపాయలకు అమ్మేసినట్టు వెల్లడించారు.

A Father sold three-month-old baby for  luxurious life
గుడిసె

మహిళ, శిశు సంరక్షణ శాఖ అధికారులకు గ్రామస్థులు సమాచారం అందించడం వల్ల ఈ పూర్తి వ్యవహారం బయటకువచ్చింది.

ఇదీ చూడండి:- తల్లి, అన్నను తుపాకీతో కాల్చి చంపిన మైనర్ బాలిక

బైక్​, ఫోన్​ కొనుక్కోవడానికి మూడు నెలల పసికందును అమ్మేసారు ఆ తల్లిదండ్రులు. ఈ ఘటన కర్ణాటకలోని చిక్కబల్లాపుర్​లో జరిగింది.

విలాసవంతమైన జీవితం కోసం...

మహాలక్ష్మి- నరసింహమూర్తి దంపతులు.. తినగల్లు గ్రామంలో చిన్న గుడిసెలో నివాసముంటున్నారు. అయితే ఇటీవలే వారు బైక్​, ఫోన్​ వంటి వస్తువులను కొనుగోలు చేశారు. ఇది గమనించిన గ్రామస్థులకు అనుమానం మొదలైంది.

దంపతులను పట్టుకుని ప్రశ్నించగా.. వారు చేసిన తప్పు అంగీకరించారు. తమ మూడు నెలల బిడ్డను.. సిద్లఘట్ట తాలుకా మలిమచనహల్లిలోని దంపతులకు లక్ష రూపాయలకు అమ్మేసినట్టు వెల్లడించారు.

A Father sold three-month-old baby for  luxurious life
గుడిసె

మహిళ, శిశు సంరక్షణ శాఖ అధికారులకు గ్రామస్థులు సమాచారం అందించడం వల్ల ఈ పూర్తి వ్యవహారం బయటకువచ్చింది.

ఇదీ చూడండి:- తల్లి, అన్నను తుపాకీతో కాల్చి చంపిన మైనర్ బాలిక

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.