ETV Bharat / bharat

కాలుష్య భూతం: దిల్లీ వదిలేందుకు 40 శాతం మంది సిద్ధం!

దేశ రాజధానిలో రోజురోజుకూ కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోంది. తాజాగా దేశరాజధానిలో పరిస్థితులపై సర్వే నిర్వహించింది ఓ సంస్థ. కాలుష్య భూతం కారణంగా దిల్లీ, ఎన్​సీఆర్ ప్రాంతాల్లో నివసిస్తున్న వారిలో 40 శాతం మంది అక్కడి నుంచి వేరే ప్రాంతానికి వెళ్లేందుకు సంసిద్ధత చూపుతున్నారని ఈ సర్వే స్పష్టం చేసింది.

author img

By

Published : Nov 3, 2019, 2:15 PM IST

Updated : Nov 3, 2019, 6:31 PM IST

కాలుష్యం పెరిగిన దిల్లీలోనే ఉంటాం..!
దిల్లీ వదిలేందుకు 40 శాతం మంది సిద్ధం!

వాయు కాలుష్యం కారణంగా దిల్లీ, దేశ రాజధాని ప్రాంతం..ఎన్​సీఆర్​ నుంచి 40 శాతం మంది వేరే నగరానికి తరలిపోవాలని భావిస్తున్నట్లు ఒక సర్వే వెల్లడించింది. మరో 16 శాతం మంది వాయు కాలుష్యం ఎక్కువగా ఉన్న సమయంలో దిల్లీ నుంచి వేరే చోటుకు పర్యటనకు వెళ్లాలని కోరుకుంటున్నట్లు తెలిపింది.

13 శాతం మంది తమకు వేరే ప్రత్యామ్నాయం లేదని వాయు కాలుష్యం పెరిగినా దిల్లీలోనే ఉండాలని భావిస్తున్నట్లు సర్వే పేర్కొంది. 31 శాతం మంది ప్రజలు ఎయిర్‌ ఫ్యూరిఫైయర్లు, మాస్క్‌ల ద్వారా వాయు కాలుష్యాన్ని ఎదుర్కొంటూ దిల్లీలోనే ఉండాలని భావిస్తున్నట్లు వెల్లడించింది. ఆన్‌లైన్‌ వేదిక లోకల్‌ సర్కిల్స్‌ ఈ సర్వేను నిర్వహించింది.

దిల్లీ వాసులు 17 వేల మంది నుంచి ఈ మేరకు అభిప్రాయాలు సేకరించింది.

ఇదీ చూడండి:గర్భిణిని 5 కిలోమీటర్లు నీటిలో మోసుకెళ్లిన దృశ్యం!

దిల్లీ వదిలేందుకు 40 శాతం మంది సిద్ధం!

వాయు కాలుష్యం కారణంగా దిల్లీ, దేశ రాజధాని ప్రాంతం..ఎన్​సీఆర్​ నుంచి 40 శాతం మంది వేరే నగరానికి తరలిపోవాలని భావిస్తున్నట్లు ఒక సర్వే వెల్లడించింది. మరో 16 శాతం మంది వాయు కాలుష్యం ఎక్కువగా ఉన్న సమయంలో దిల్లీ నుంచి వేరే చోటుకు పర్యటనకు వెళ్లాలని కోరుకుంటున్నట్లు తెలిపింది.

13 శాతం మంది తమకు వేరే ప్రత్యామ్నాయం లేదని వాయు కాలుష్యం పెరిగినా దిల్లీలోనే ఉండాలని భావిస్తున్నట్లు సర్వే పేర్కొంది. 31 శాతం మంది ప్రజలు ఎయిర్‌ ఫ్యూరిఫైయర్లు, మాస్క్‌ల ద్వారా వాయు కాలుష్యాన్ని ఎదుర్కొంటూ దిల్లీలోనే ఉండాలని భావిస్తున్నట్లు వెల్లడించింది. ఆన్‌లైన్‌ వేదిక లోకల్‌ సర్కిల్స్‌ ఈ సర్వేను నిర్వహించింది.

దిల్లీ వాసులు 17 వేల మంది నుంచి ఈ మేరకు అభిప్రాయాలు సేకరించింది.

ఇదీ చూడండి:గర్భిణిని 5 కిలోమీటర్లు నీటిలో మోసుకెళ్లిన దృశ్యం!

AP Video Delivery Log - 0700 GMT News
Sunday, 3 November, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0601: Iraq PM Security AP Clients Only 4237949
Iraq PM meets security chiefs amid protests
AP-APTN-0557: Thailand ASEAN India AP Clients Only 4237948
Modi reaffirms commitment to work with ASEAN
AP-APTN-0521: Thailand ASEAN China AP Clients Only 4237947
China Premier Li holds meeting with ASEAN leaders
AP-APTN-0504: Thailand ASEAN Opening AP Clients Only 4237945
Annual ASEAN summit formally begins in Thailand
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Nov 3, 2019, 6:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.