ETV Bharat / bharat

గణేశ్​ నిమజ్జనంలో అపశ్రుతి.. 11 మంది మృతి

author img

By

Published : Sep 13, 2019, 7:32 AM IST

Updated : Sep 30, 2019, 10:19 AM IST

గణేశ్​ నిమజ్జనంలో అపశ్రుతి

08:45 September 13

పెను విషాదం..

మధ్యప్రదేశ్​లో పెను విషాదం

మధ్యప్రదేశ్​ భోపాల్‌ వినాయక నిమజ్జనంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. గణేష్‌ విగ్రహాన్ని నదిలో జల ప్రవేశానికి తరలిస్తుండగా పడవ బోల్తా పడి 11 మంది మృతి చెందారు. మరో ముగ్గురు గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే సహాయ బృందాలు రంగంలోకి దిగాయి. నదిలో పడిపోయిన వారిలో ఆరుగుర్ని కాపాడారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. 

భోపాల్‌ ఖత్లాపుర ఘాట్​లో 2 పడవలను జతచేసి నిమజ్జనం చేసేందుకు విగ్రహాన్ని తరలించారు. విగ్రహంతోపాటు చాలామంది పడవ ఎక్కారు. పరిమితికి మించిన బరువు కారణంగా పడవ బోల్తా పడినట్లు పోలీసులు తెలిపారు. ఎవరూ లైఫ్‌ జాకెట్లు ధరించలేదన్నారు.

 ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినవారికి తలా రూ. 4 లక్షల పరిహారం ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. ఘటనపై దర్యాప్తునకు ఆదేశించింది.

07:22 September 13

గణేశ్​ నిమజ్జనంలో అపశ్రుతి.. 11 మంది మృతి

గణేశ్​ నిమజ్జనంలో అపశ్రుతి

మధ్యప్రదేశ్​ భోపాల్​లోని ఖత్లాపుర ఘాట్​లో గణేశ్​ నిమజ్జనం చేస్తుండగా విషాదం చోటుచేసుకుంది. పడవ నీటిలో మునిగిపోయిన ఈ ఘటనలో 11 మంది మృతి చెందారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినవారికి తలా రూ. 4 లక్షల పరిహారం ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. ఘటనపై దర్యాప్తునకు ఆదేశించింది.

08:45 September 13

పెను విషాదం..

మధ్యప్రదేశ్​లో పెను విషాదం

మధ్యప్రదేశ్​ భోపాల్‌ వినాయక నిమజ్జనంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. గణేష్‌ విగ్రహాన్ని నదిలో జల ప్రవేశానికి తరలిస్తుండగా పడవ బోల్తా పడి 11 మంది మృతి చెందారు. మరో ముగ్గురు గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే సహాయ బృందాలు రంగంలోకి దిగాయి. నదిలో పడిపోయిన వారిలో ఆరుగుర్ని కాపాడారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. 

భోపాల్‌ ఖత్లాపుర ఘాట్​లో 2 పడవలను జతచేసి నిమజ్జనం చేసేందుకు విగ్రహాన్ని తరలించారు. విగ్రహంతోపాటు చాలామంది పడవ ఎక్కారు. పరిమితికి మించిన బరువు కారణంగా పడవ బోల్తా పడినట్లు పోలీసులు తెలిపారు. ఎవరూ లైఫ్‌ జాకెట్లు ధరించలేదన్నారు.

 ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినవారికి తలా రూ. 4 లక్షల పరిహారం ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. ఘటనపై దర్యాప్తునకు ఆదేశించింది.

07:22 September 13

గణేశ్​ నిమజ్జనంలో అపశ్రుతి.. 11 మంది మృతి

గణేశ్​ నిమజ్జనంలో అపశ్రుతి

మధ్యప్రదేశ్​ భోపాల్​లోని ఖత్లాపుర ఘాట్​లో గణేశ్​ నిమజ్జనం చేస్తుండగా విషాదం చోటుచేసుకుంది. పడవ నీటిలో మునిగిపోయిన ఈ ఘటనలో 11 మంది మృతి చెందారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినవారికి తలా రూ. 4 లక్షల పరిహారం ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. ఘటనపై దర్యాప్తునకు ఆదేశించింది.

Washington (USA), Sep 13 (ANI): A joint military training, Exercise Yudh Abhyas-2019 is being conducted in Washington. The training is organised at Joint Base Lewis-McChord. As part of ongoing Indo-US defence cooperation, it is being conducted from September 5 to 18. Exercise Yudh Abhyas is one of the largest joint running military training and defence corporation endeavors between India and USA. This is the 15th edition of joint exercise, which is hosted alternately between the two countries
Last Updated : Sep 30, 2019, 10:19 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.