ETV Bharat / bharat

102 ఏళ్ల వయసులో మళ్లీ సిద్ధం

హిమాచల్​ప్రదేశ్​కు చెందిన 102 ఏళ్ల శ్యాం నేగి దేశంలోనే అత్యధిక వయస్కుడైన ఓటరుగా రికార్డు నమోదు చేశారు. మరోసారి ఓటు హక్కు వినియోగించుకునేందుకు సిద్ధమయ్యారు.

author img

By

Published : Mar 13, 2019, 3:43 PM IST

102 ఏళ్ల వయసులో మళ్లీ సిద్ధం

దేశంలో 18 ఏళ్లకే ఓటు వేయటానికి అవకాశం ఉంది. అయినా చాలా మంది ఓటు హక్కును వినియోగించుకోరు. పోలింగ్​ శాతం పెంచేందుకు ఎన్నో చర్యలు చేపడుతోంది ఎన్నికల సంఘం. ఎక్కడికక్కడ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

ఓటు విలువను తెలియచెప్పేందుకు తిరుగులేని ఉదాహరణగా నిలిచారు మాజీ ఉపాధ్యాయుడు శ్యాం నేగి. వయసు 102. స్వస్థలం హిమాచల్​ ప్రదేశ్​ కిన్నౌర్​ జిల్లా కల్పా. స్వాతంత్ర్యం వచ్చాక 1951లో జరిగిన తొలి లోక్​సభ ఎన్నికల్లో ఓటేశారు శ్యాం. ఆ తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ తన తీర్పును బ్యాలెట్​లో, ఈవీఎంలో నిక్షిప్తం చేశారు.

హిమాచల్​ ప్రదేశ్​లో మే 19న లోక్​సభ ఎన్నికలు. మరోమారు ఓటేసేందుకు సిద్ధమయ్యారు శ్యాం నేగి.

102 ఏళ్ల వయస్సులో మరోసారి ఓటు హక్కు వినియోగించుకోవటం చాలా సంతోషంగా ఉంది. - శ్యాం నేగి

102 ఏళ్ల వయసులో మళ్లీ సిద్ధం

దేశంలో 18 ఏళ్లకే ఓటు వేయటానికి అవకాశం ఉంది. అయినా చాలా మంది ఓటు హక్కును వినియోగించుకోరు. పోలింగ్​ శాతం పెంచేందుకు ఎన్నో చర్యలు చేపడుతోంది ఎన్నికల సంఘం. ఎక్కడికక్కడ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

ఓటు విలువను తెలియచెప్పేందుకు తిరుగులేని ఉదాహరణగా నిలిచారు మాజీ ఉపాధ్యాయుడు శ్యాం నేగి. వయసు 102. స్వస్థలం హిమాచల్​ ప్రదేశ్​ కిన్నౌర్​ జిల్లా కల్పా. స్వాతంత్ర్యం వచ్చాక 1951లో జరిగిన తొలి లోక్​సభ ఎన్నికల్లో ఓటేశారు శ్యాం. ఆ తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ తన తీర్పును బ్యాలెట్​లో, ఈవీఎంలో నిక్షిప్తం చేశారు.

హిమాచల్​ ప్రదేశ్​లో మే 19న లోక్​సభ ఎన్నికలు. మరోమారు ఓటేసేందుకు సిద్ధమయ్యారు శ్యాం నేగి.

102 ఏళ్ల వయస్సులో మరోసారి ఓటు హక్కు వినియోగించుకోవటం చాలా సంతోషంగా ఉంది. - శ్యాం నేగి

Kinnaur (HP), Mar 12 (ANI): As we know that age is just a number, India's first voter, 102-year-old Shyam Saran Negi is all set to vote again. He feels proud that he has voted in every general election since 1951. At the age of 102, he is very excited to vote again in the upcoming Lok Sabha Election. The voting for four Lok Sabha seats in Himachal Pradesh will be held on May 19.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.