ETV Bharat / bharat

చెట్టును ఢీ కొట్టిన బస్సు- ఒకరు మృతి

author img

By

Published : Nov 30, 2020, 9:58 AM IST

కేరళలో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి చెట్టును ఢీ కొట్టింది. ప్రమాదంలో బస్సు డ్రైవర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనలో మరో 25 మందికి గాయాలయ్యాయి.

bus Accident in Kerala
కేరళలో ఘోర బస్సు ప్రమాదం

కేరళలోని కొచ్చిలో సోమవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. తిరువనంతపురం నుంచి కొజికోడ్​ వైపు వెళ్తున్న కేరళ ఆర్టీసీ బస్సు చకరపరంబు వద్ద అదుపు తప్పి చెట్టును ఢీ కొట్టింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. బస్సులో ప్రయాణిస్తున్న 25 మందికి గాయాలయ్యాయి.

ప్రమాదంలో గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు స్థానిక అధికారులు. ఈ ప్రమాదంతో బస్సు తీవ్రంగా ధ్వంసమైంది.

KSRTC bus in Accident spot
ప్రమాద స్థలంలో కేరళ ఆర్టీసీ బస్సు

ఇదీ చూడండి:ఉత్తర్​ప్రదేశ్​లో జర్నలిస్ట్​ సజీవదహనం

కేరళలోని కొచ్చిలో సోమవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. తిరువనంతపురం నుంచి కొజికోడ్​ వైపు వెళ్తున్న కేరళ ఆర్టీసీ బస్సు చకరపరంబు వద్ద అదుపు తప్పి చెట్టును ఢీ కొట్టింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. బస్సులో ప్రయాణిస్తున్న 25 మందికి గాయాలయ్యాయి.

ప్రమాదంలో గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు స్థానిక అధికారులు. ఈ ప్రమాదంతో బస్సు తీవ్రంగా ధ్వంసమైంది.

KSRTC bus in Accident spot
ప్రమాద స్థలంలో కేరళ ఆర్టీసీ బస్సు

ఇదీ చూడండి:ఉత్తర్​ప్రదేశ్​లో జర్నలిస్ట్​ సజీవదహనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.