ఛత్తీస్గఢ్ బస్తార్ జిల్లాలోని సీఆర్పీఎఫ్ దళంలో ఓ జవాను తన సహచర సైనికులపై విచక్షణా రక్షితంగా కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఓ జవాను ప్రాణాలు కోల్పోయాడు. మరోకరికి తీవ్ర గాయాలయ్యాయి.
తోటి జవాన్లపై కాల్పులు జరిపిన అనంతరం తనను తాను తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందని సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారులు తెలిపారు.
ఇదీ చదవండి:ఎఫ్సీఐ గోదాముల్లో సీబీఐ ఆకస్మిక తనిఖీలు