ETV Bharat / bharat

సహచర సైనికులపై కాల్పులు.. ఓ జవాను మృతి

author img

By

Published : Jan 29, 2021, 1:50 PM IST

ఛత్తీస్​గఢ్​ బాస్తర్​ జిల్లాలోని పారామిలిటరీ దళంలో ఓ సైనికుడు.. తోటి జవాన్లపై కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఓ జవాను మృతిచెందగా మరో సైనికుడికి తీవ్ర గాయాలయ్యాయి.

A CRPF jawan killed another injured in Chhattisgarh
సైనిక బృందంలో కాల్పులు- ఓ జవాను మృతి

ఛత్తీస్​గఢ్​ బస్తార్​ జిల్లాలోని సీఆర్​పీఎఫ్​ దళంలో ఓ జవాను తన సహచర సైనికులపై విచక్షణా రక్షితంగా కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఓ జవాను ప్రాణాలు కోల్పోయాడు. మరోకరికి తీవ్ర గాయాలయ్యాయి.

తోటి జవాన్లపై కాల్పులు జరిపిన అనంతరం తనను తాను తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందని సీఆర్​పీఎఫ్ ఉన్నతాధికారులు తెలిపారు.

ఛత్తీస్​గఢ్​ బస్తార్​ జిల్లాలోని సీఆర్​పీఎఫ్​ దళంలో ఓ జవాను తన సహచర సైనికులపై విచక్షణా రక్షితంగా కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఓ జవాను ప్రాణాలు కోల్పోయాడు. మరోకరికి తీవ్ర గాయాలయ్యాయి.

తోటి జవాన్లపై కాల్పులు జరిపిన అనంతరం తనను తాను తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందని సీఆర్​పీఎఫ్ ఉన్నతాధికారులు తెలిపారు.

ఇదీ చదవండి:ఎఫ్​సీఐ‌ గోదాముల్లో సీబీఐ ఆకస్మిక తనిఖీలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.