thumbnail

By

Published : Apr 22, 2021, 9:35 PM IST

ETV Bharat / Videos

కరోనాపై గాయనీ శోభరాజ్‌ పాట

కరోనా మహమ్మారి రెండో దశలో వైరస్​ ఉద్ధృతి పెరుగుతున్న తరుణంలో ప్రముఖ గాయనీ శోభరాజ్‌ పాట రూపంలో కొవిడ్​పై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. ఇళ్లు కదిలి రావద్దు... ఎవరి దగ్గరికీ పొవద్దూ అంటూ ఓ పాటను పాడారు. కరోనాను తిప్పి కొట్టాలి... లోకానికి దివిటి పట్టాలంటూ చైతన్యం కల్పించారు. అవసరం ఉంటే తప్ప ఎవరూ బయటి రావద్దని... ప్రతీ ఒక్కరూ స్వీయ రక్షణతోపాటు ప్రభుత్వ నియమాలు, నిబంధనలు పాటించాలని కోరారు. అజాగ్రత్తే అనార్థాలకు కారణమని... బతికి ఉంటేనే మనకు భవిష్యత్‌ ఉంటుందన్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.