thumbnail

అధికార ప్రతిపక్షం మధ్య రాజ'కియా' దుమారం

By

Published : Mar 31, 2019, 8:43 AM IST

Updated : Mar 31, 2019, 9:51 AM IST

కియా పరిశ్రమ ఏర్పాటు అంశం రాజకీయ చర్చకు తెరలేపింది. అనంతపురం జిల్లా మడకశిర సభలో జగన్‌ చేసిన ప్రకటన దుమారం రేపుతోంది. మోదీ కృషితోనే కియా పరిశ్రమ వచ్చిందని ఆయన తెలిపారు. ప్రతిపక్ష నేత చేసిన ఈ ప్రకటనపై సీఎం మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ చొరవతోనే ఆ సంస్థ వచ్చిందని స్పష్టం చేశారు.
Last Updated : Mar 31, 2019, 9:51 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.