thumbnail

కరోనా భయాలు బేఖాతరు- మద్యం కోసం ఎగబడ్డ జనం

By

Published : May 4, 2020, 12:02 PM IST

Updated : May 4, 2020, 5:21 PM IST

లాక్​డౌన్​ నిబంధనల్లో సడలింపులతో.. కరోనా భయాల్ని ఏ మాత్రం లెక్కచేయట్లేదు ప్రజలు. మద్యం షాపుల ముందు బారులు తీరుతున్నారు. ఛత్తీస్​గఢ్​ రాజనందగావ్​లోని​ ఓ లిక్కర్​ షాపు వద్ద కిలోమీటర్ల మేర క్యూలో నిల్చొన్న మందుబాబులు.. భౌతిక దూరం నిబంధనకు తూట్లు పొడిచారు. దగ్గర దగ్గర నిల్చోవడమే కాకుండా మందు కోసం ఎగబడ్డారు. మరికొందరు వాగ్వాదానికి దిగారు. వారిని నియంత్రించేందుకు పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.
Last Updated : May 4, 2020, 5:21 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.