ETV Bharat / state

రెండు లారీలు ఢీ... ఒకరికి తీవ్ర గాయాలు - recent lorry accident in gopavaram news

రెండు లారీలు పరస్పరం ఢీకొన్న ప్రమాదంలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన కడప జిల్లా గోపవరం వద్ద జరిగింది.

two lorries collided
గోపవరంలో రెండు లారీలు ఢీ
author img

By

Published : Jun 20, 2020, 10:02 AM IST

కడప జిల్లా గోపవరం మండలం ప్రాజెక్ట్ కాలనీ వద్ద రెండు లారీలు పరస్పరం ఢీకొన్నాయి. ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలు కావటంతో ఆసుపత్రికి తరలించారు. రెండు లారీలు రహదారిపై అడ్డంగా ఉండిపోవటంతో రోడ్డుపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వాహన రాకపోకలను పునరుద్ధరించారు.

కడప జిల్లా గోపవరం మండలం ప్రాజెక్ట్ కాలనీ వద్ద రెండు లారీలు పరస్పరం ఢీకొన్నాయి. ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలు కావటంతో ఆసుపత్రికి తరలించారు. రెండు లారీలు రహదారిపై అడ్డంగా ఉండిపోవటంతో రోడ్డుపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వాహన రాకపోకలను పునరుద్ధరించారు.

ఇదీ చదవండి: పోరుమామిళ్ల మండలంలో నాలుగు కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.