ETV Bharat / state

రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి.. మరొకరికి గాయాలు

author img

By

Published : Jan 27, 2021, 8:16 PM IST

మోటర్ సైకిల్​ను కారు ఢీకొట్టిన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా.. మరొకరికి గాయాలయ్యాయి. కడప జిల్లా బాలపల్లి చెక్​పోస్టు వద్ద ఈ ప్రమాదం జరిగింది.

man died road accident
రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి.. మరొకరికి గాయాలు

కడప జిల్లా రైల్వే కోడూరు మండలం బాలపల్లి చెక్ పోస్ట్ సమీపంలో మోటార్ సైకిల్​ను కారు ఢీకొట్టిన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు.

బాలపల్లికి చెందిన శ్రీహరి బాబు (55) ద్విచక్రవాహనంపై వెళ్తుండగా.. రేణిగుంట నుంచి కడప వైపు వెళ్తున్న కారు మోటార్ సైకిల్​ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీహరి బాబు అక్కడికక్కడే మృతి చెందారు. అదే ప్రమాదంలో కారు బోల్తాపడటంతో అందులోని వ్యక్తి గాయపడ్డారు. మృతదేహాన్ని రాజంపేట ప్రభుత్వాసుపత్రికి శవ పంచనామా కోసం తరలించామని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

కడప జిల్లా రైల్వే కోడూరు మండలం బాలపల్లి చెక్ పోస్ట్ సమీపంలో మోటార్ సైకిల్​ను కారు ఢీకొట్టిన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు.

బాలపల్లికి చెందిన శ్రీహరి బాబు (55) ద్విచక్రవాహనంపై వెళ్తుండగా.. రేణిగుంట నుంచి కడప వైపు వెళ్తున్న కారు మోటార్ సైకిల్​ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీహరి బాబు అక్కడికక్కడే మృతి చెందారు. అదే ప్రమాదంలో కారు బోల్తాపడటంతో అందులోని వ్యక్తి గాయపడ్డారు. మృతదేహాన్ని రాజంపేట ప్రభుత్వాసుపత్రికి శవ పంచనామా కోసం తరలించామని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

ఇదీ చదవండి: వాహనాన్ని అధిగమించబోయారు.. ప్రాణాలు కోల్పోయారు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.