ETV Bharat / state

నిత్యావసర సరకులను పంపిణీ చేసిన ఉపముఖ్యమంత్రి

author img

By

Published : Apr 24, 2020, 10:41 AM IST

లాక్​డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న పాస్టర్లకు ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా తన నివాసంలో నిత్యావసర సరకులను పంపిణీ చేశారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఎవరు బయటకు రావద్దని ఆయన పిలుపునిచ్చారు.

Deputy Chief Minister who supplies essential commodities
నిత్యావసర సరకులను పంపిణీ చేసిన ఉపముఖ్యమంత్రి

కడప పట్టణంలోని వందమంది పాస్టర్లకు ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా తన నివాసంలో నిత్యావసర సరకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ వల్ల గత 40 రోజులుగా లాక్​డౌన్ కొనసాగుతుందని తెలిపారు. దీంతో పాస్టర్లనందరిని పిలిపించి నిత్యావసర వస్తువులను అందజేయడం జరిగిందన్నారు. కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలని ఆయన సూచించారు.

కడప పట్టణంలోని వందమంది పాస్టర్లకు ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా తన నివాసంలో నిత్యావసర సరకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ వల్ల గత 40 రోజులుగా లాక్​డౌన్ కొనసాగుతుందని తెలిపారు. దీంతో పాస్టర్లనందరిని పిలిపించి నిత్యావసర వస్తువులను అందజేయడం జరిగిందన్నారు. కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలని ఆయన సూచించారు.

ఇదీ చూడండి:పాత్రికేయులకు నిత్యావసరాలు అందించిన ఎస్పీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.