ETV Bharat / state

ఏలూరులో పంచాయతీరాజ్ రాష్ట్ర స్థాయి సమావేశం

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో జడ్పీ సమావేశ మందిరంలో రాష్ట్ర పంచాయతీరాజ్ సర్వీసెస్ సమావేశం జరిగింది. భేటీలో నూతన కార్యవర్గం ఎన్నిక జరిగింది.

author img

By

Published : Jun 30, 2019, 11:23 PM IST

పంచాయతీరాజ్
ఏలూరు జడ్పీ మందిరంలో పంచాయతీరాజ్ రాష్ట్ర స్థాయి సమావేశం

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని జడ్పీ సమావేశ మందిరంలో ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించారు. నూతన కమిటీ చైర్మన్ బుచ్చి రాజు మాట్లాడుతూ కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం గ్రామ సచివాలయల వ్యవస్థను పటిష్టం చేయాలన్నారు. పంచాయతీ వ్యవస్థ ద్వారా ఉద్యోగుల నష్టం కలగకుండా లాభం జరగాలన్నారు. ముఖ్యంగా పార్ట్​టైం ఉద్యోగుల్లో ఎక్కువ వయసు ఉన్నవారిని క్రమబద్ధీకరించాలని కోరారు. పంచాయతీ ఉద్యోగుల్లో క్యాటగిరి ఎక్కువగా ఉండడం వల్ల ప్రమోషన్ ఉండటం లేదని వాటిని తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు.

ఏలూరు జడ్పీ మందిరంలో పంచాయతీరాజ్ రాష్ట్ర స్థాయి సమావేశం

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని జడ్పీ సమావేశ మందిరంలో ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించారు. నూతన కమిటీ చైర్మన్ బుచ్చి రాజు మాట్లాడుతూ కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం గ్రామ సచివాలయల వ్యవస్థను పటిష్టం చేయాలన్నారు. పంచాయతీ వ్యవస్థ ద్వారా ఉద్యోగుల నష్టం కలగకుండా లాభం జరగాలన్నారు. ముఖ్యంగా పార్ట్​టైం ఉద్యోగుల్లో ఎక్కువ వయసు ఉన్నవారిని క్రమబద్ధీకరించాలని కోరారు. పంచాయతీ ఉద్యోగుల్లో క్యాటగిరి ఎక్కువగా ఉండడం వల్ల ప్రమోషన్ ఉండటం లేదని వాటిని తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు.

ఇది కూడా చదవండి.

నిలిచిపోయిన... పట్టిసీమ ఎత్తిపోతల పథకం నీటి విడుదల

Intro:Ap_vja_05_30_BJP_Joining_muslems_av_Ap10052 Sai babu_Vijayawada : 9849803586 యాంకర్ : విజయవాడ వన్ టౌన్ ప్రాంతంలో స్థానిక మైనార్టీ నాయకుడు షేక్ పాషా ఆధ్వర్యంలో పలువురు ముస్లింలు భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు . ఈ సందర్భంగా వన్టౌన్ గాంధీబొమ్మ సెంటర్లో లో బజార్ ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి, ఎమ్మెల్సీ మాధవ్ ,ముస్లిం మైనార్టీ మోర్చా జాతీయ కార్యదర్శి షేక్ బాజీ లు పాల్గొన్నారు. ఈ సభలో మాజీ కేంద్రమంత్రి దగ్గుబాటి పురందేశ్వరి మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ ఒక మతతత్వ పార్టీగా కొన్ని పార్టీలు కుట్ర పన్ని ముద్రవేసే ప్రయత్నం చేశాయని కష్టించి పార్టీ కోసం పని చేసే వారికి పదవులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయని ఆమె చెప్పారు . రాష్ట్రంలో గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఏక హోదాపై రాష్ట్ర ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేశారని ఇటీవల పార్లమెంటులో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ దేశంలో ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశమే లేదని తేల్చి చెప్పి న నేపథ్యంలో ఇప్పటి ముఖ్యమంత్రి ఇ జగన్మోహన రెడ్డి రాష్ట్ర ప్రజలను మభ్య పెట్టకుండా కేంద్రం ఇచ్చే ప్రత్యేక ప్యాకేజీని అందుకని రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని హితవు పలికారు. భయప రాష్ట్ర కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఉన్న పేద బడుగు బలహీన వర్గాలకు 130 పైగా పథకాలు ప్రధాని స్వయంగా రూపొందించారని వాటిని క్షేత్రస్థాయిలో ప్రజలకు అందేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలని కోరారు..


Body:Ap_vja_05_30_BJP_Joining_muslems_av_Ap10052


Conclusion:Ap_vja_05_30_BJP_Joining_muslems_av_Ap10052
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.