ETV Bharat / state

కోళ్ల ఫారంలో అగ్నిప్రమాదం - ap-tpg-agnipramadamlonastam

విద్యుత్తు తీగ తెగి చెలరేగిన మంటలు ,ముగ్గురు రైతులకు చెందిన కోళ్ల ఫారాలు కాలిపోవడానికి కారణమయ్యింది. గురువారం సాయంత్రం జరిగిన  ఈ ప్రమాదంలో మొత్తం తొమ్మిది షెడ్లు కాలిపోగా, సుమారు 30 లక్షల రూపాయల మేర రైతులకు  నష్టం వాటిల్లింది.

అగ్ని ప్రమాదం
author img

By

Published : Jun 15, 2019, 7:28 AM IST

విద్యుత్తు తీగ తెగి పడి చెలరేగిన మంటలు, ముగ్గురు రైతులకు చెందిన కోళ్ల ఫారాలు కాలిపోవడానికి కారణమయ్యింది. పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం రత్నాలు గుంటలో గడ్డం మోహన్ రావుకు చెందిన కోళ్లఫారాలపై విద్యుత్ తీగలు తెగిపడి మంటలు చెలరేగాయి. గాలుల ధాటికి మంటలు పక్కనే ఉన్న ప్రవళిక అనే మహిళ రైతుకు చెందిన షెడ్లకు వ్యాపించాయి. ఆ తర్వాత సర్వేశ్వరావు చెందిన షెడ్లూ కాలిపోయాయి. గురువారం సాయంత్రం జరిగిన ఈ ప్రమాదంలో మొత్తం తొమ్మిది షెడ్లు కాలిపోగా, సుమారు 30 లక్షల రూపాయల మేర రైతులకు నష్టం వాటిల్లింది. విద్యుత్తు తీగ తెగి పడడం వల్ల జరిగిన నష్టాన్ని విద్యుత్ శాఖ అధికారులు పూరించాలని రైతులు కోరుతున్నారు.

అగ్ని ప్రమాదం

విద్యుత్తు తీగ తెగి పడి చెలరేగిన మంటలు, ముగ్గురు రైతులకు చెందిన కోళ్ల ఫారాలు కాలిపోవడానికి కారణమయ్యింది. పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం రత్నాలు గుంటలో గడ్డం మోహన్ రావుకు చెందిన కోళ్లఫారాలపై విద్యుత్ తీగలు తెగిపడి మంటలు చెలరేగాయి. గాలుల ధాటికి మంటలు పక్కనే ఉన్న ప్రవళిక అనే మహిళ రైతుకు చెందిన షెడ్లకు వ్యాపించాయి. ఆ తర్వాత సర్వేశ్వరావు చెందిన షెడ్లూ కాలిపోయాయి. గురువారం సాయంత్రం జరిగిన ఈ ప్రమాదంలో మొత్తం తొమ్మిది షెడ్లు కాలిపోగా, సుమారు 30 లక్షల రూపాయల మేర రైతులకు నష్టం వాటిల్లింది. విద్యుత్తు తీగ తెగి పడడం వల్ల జరిగిన నష్టాన్ని విద్యుత్ శాఖ అధికారులు పూరించాలని రైతులు కోరుతున్నారు.

అగ్ని ప్రమాదం

ఇదీ చదవండి.....

బావను కడతేర్చిన బావమరుదులు

Intro:కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలోని ఆస్థాన మండపంలో లో శుక్రవారం వన్ సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించారు రు రు పూర్ణచంద్రరావు ఆర్జెడి ప్రతాప్ రెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారి పాండురంగ స్వామి ఈ కార్యక్రమానికి కి విద్యార్థుల చేత అక్షరాభ్యాసం నిర్వహించారు ఇందులో భాగంగా ఆర్జెడి మాట్లాడుతూ తూ చిత్తూరు జిల్లా రాష్ట్రంలోనే ఉన్నత ప్రమాణాలు కలిగిన ప్రభుత్వ బడుల అభ్యున్నతికి కృషి చేస్తామన్నారు ఫీజులతో వేధిస్తున్న ప్రైవేటు బడుల భరతం పడతామని హెచ్చరించారు రానున్న రోజుల్లో ప్రవేశం కోసం ప్రజల పాట్లు పడే అవసరం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు


Body:s.gurunath


Conclusion:puthalapattu
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.