ETV Bharat / state

పాలిసెట్​లో ఆదిత్య విద్యార్థులకు ర్యాంకులు

పాలకొల్లులోని ఆదిత్య పాఠశాల విద్యార్థులు పాలిసెట్​లో ప్రతిభ కనబరిచారు.

author img

By

Published : May 10, 2019, 7:38 PM IST

ఆదిత్యపాఠశాలకు పాలిసెట్ అత్యుత్తమ ర్యాంకులు

పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ఆదిత్య స్కూల్​ విద్యార్థులు పాలీసెట్​లో అత్యుత్తమ ర్యాంకులు సాధించారు. రాష్ట్రస్థాయిలో 4, 5, 6 ర్యాంకులతో పాటు 100లోపు 75 ర్యాంకులు సాధించారని విద్యాసంస్థల డైరెక్టర్ రాఘవరెడ్డి తెలిపారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను స్కూల్​ యాజమాన్యం అభినందించింది.

ఇవీ చదవండి

పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ఆదిత్య స్కూల్​ విద్యార్థులు పాలీసెట్​లో అత్యుత్తమ ర్యాంకులు సాధించారు. రాష్ట్రస్థాయిలో 4, 5, 6 ర్యాంకులతో పాటు 100లోపు 75 ర్యాంకులు సాధించారని విద్యాసంస్థల డైరెక్టర్ రాఘవరెడ్డి తెలిపారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను స్కూల్​ యాజమాన్యం అభినందించింది.

ఇవీ చదవండి

Intro:ap_cdp_17_10_private_school_ku_fine_av_c2
రిపోర్టర్: సుందర్, ఈ టీవీ కంప్యూటర్, కడప.

యాంకర్:
అడ్మిషన్ల కోసం అర్హత పరీక్ష నిర్వహిస్తున్న ఓ ప్రైవేట్ పాఠశాలకు కడప విద్యాశాఖ అధికారి 25 వేల రూపాయలు జరిమానా విధించారు. కడప నాగార్జున మోడల్ స్కూల్ యాజమాన్యం తమ పాఠశాలలో చేరే విద్యార్థులకు అర్హత పరీక్షలు నిర్వహించారు. విద్యార్థి సంఘాలు కళాశాల వద్ద ఆందోళనలు చేశారు. అలానే జిల్లా విద్యాశాఖ అధికారి కి వినతిపత్రాన్ని అందచేశారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారులు పాఠశాల పై కన్నెర్ర చేశారు. ఇంకా వేసవి సెలవులు ముగియకముందే అప్పుడే అడ్మిషన్ల కోసం అర్హత పరీక్ష నిర్వహించడం సమంజసం కాదని నాగార్జున మోడల్ స్కూల్ యాజమాన్యానికి 25 వేల రూపాయలు జరిమానా విధించారు. ఎవరైనా ఇలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే జరిమానా విధిస్తామని హెచ్చరించారు.


Body:ప్రవేట్ పాఠశాలకు జరిమానా


Conclusion:కడప

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.