ETV Bharat / state

'మూడు రాజధానులకు మద్ధతుగా వైకాపా శ్రేణులు మానవహారం' - latestnews ysrcp Activists support to three capitals

విజయనగరం జిల్లా పార్వతీపురంలో ఎమ్మెల్యే జోగారావు ఆధ్వర్యంలో మూడు రాజధానులకు మద్దతుగా వైకాపా శ్రేణులు మానవహారం నిర్వహించారు. వైకాపా నాయకులు, కార్యకర్తలు వివిధ సంఘాల మహిళలు వైఎస్​ఆర్ విగ్రహం వద్ద మానవహారంతో మద్దతు పలికారు. ఉత్తరాంధ్ర విశాఖ పరిపాలనా రాజధానిగా ఉన్నప్పుడే అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. 'అమరావతి వద్దు - మూడు రాజధానులు ముద్దు' అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, మహిళలు పాల్గొన్నారు.

ysrcp  Activists support to three capitals
మూడు రాజధానులకు మద్ధతుగా వైకాపా కార్యకర్తలు మానవహారం
author img

By

Published : Feb 7, 2020, 10:42 AM IST

మూడు రాజధానులకు మద్ధతుగా వైకాపా కార్యకర్తల మానవహారం

మూడు రాజధానులకు మద్ధతుగా వైకాపా కార్యకర్తల మానవహారం

ఇదీ చదవండి:

జోహరాపురంలో పాఠశాల భవన నిర్మాణానికి భూమిపూజ

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.