ETV Bharat / state

' తెదేపా నేతలను మానసిక క్షోభకు గురి చేస్తున్నారు'

author img

By

Published : Dec 22, 2019, 8:54 PM IST

తెదేపా నాయకులను వైకాపా ప్రభుత్వం మానసిక క్షోభకు గురి చేసి.. అణగదొక్కే ప్రయత్నం చేస్తోందని తెదేపా రాష్ట్ర తెలుగు యువత నాయకుడు చింతకాయల విజయ్ అన్నారు. తన తండ్రి, సీనియర్ తెదేపా నేత అయ్యన్న పాత్రుడిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు.

tdp leader chintakayala vijay fires on ycp government
'మానసిక క్షోభకు గురి చేసి అణగదొక్కే ప్రయత్నం'

తెదేపా నాయకులను మానసిక క్షోభకు గురి చేసి.. వారిని అణగదొక్కే ప్రయత్నం వైకాపా ప్రభుత్వం చేస్తోందని తెదేపా రాష్ట్ర తెలుగు యువత నాయకుడు చింతకాయల విజయ్ ఆరోపించారు. 37 ఏళ్ల రాజకీయంలో ఎలాంటి ఆరోపణలకు తావు లేకుండా తన తండ్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు ప్రజాసేవ చేశాడని పేర్కొన్నారు. సామాన్యులకు జరుగుతున్న అన్యాయాలపై ప్రశ్నిస్తున్న ఆయనపైనే అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. తమ కుటుంబంలో చోటు చేసుకున్న స్వల్ప వివాదాన్ని పోలీసులు రాద్ధాంతం చేస్తున్నారని విజయ్ అన్నారు. రాజకీయంగా కక్ష సాధింపులో... పోలీసులను మధ్యలో ఇరికించటం సమంజసం కాదని విజయ్ హితవు పలికారు.

'మానసిక క్షోభకు గురి చేసి అణగదొక్కే ప్రయత్నం'

ఇవీ చూడండి-అందుకే మూడు రాజధానుల నిర్ణయం: సభాపతి తమ్మినేని

తెదేపా నాయకులను మానసిక క్షోభకు గురి చేసి.. వారిని అణగదొక్కే ప్రయత్నం వైకాపా ప్రభుత్వం చేస్తోందని తెదేపా రాష్ట్ర తెలుగు యువత నాయకుడు చింతకాయల విజయ్ ఆరోపించారు. 37 ఏళ్ల రాజకీయంలో ఎలాంటి ఆరోపణలకు తావు లేకుండా తన తండ్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు ప్రజాసేవ చేశాడని పేర్కొన్నారు. సామాన్యులకు జరుగుతున్న అన్యాయాలపై ప్రశ్నిస్తున్న ఆయనపైనే అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. తమ కుటుంబంలో చోటు చేసుకున్న స్వల్ప వివాదాన్ని పోలీసులు రాద్ధాంతం చేస్తున్నారని విజయ్ అన్నారు. రాజకీయంగా కక్ష సాధింపులో... పోలీసులను మధ్యలో ఇరికించటం సమంజసం కాదని విజయ్ హితవు పలికారు.

'మానసిక క్షోభకు గురి చేసి అణగదొక్కే ప్రయత్నం'

ఇవీ చూడండి-అందుకే మూడు రాజధానుల నిర్ణయం: సభాపతి తమ్మినేని

Intro:యాంకర్ రాష్ట్రంలో లో తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకులన మానసిక క్షోభకు గురి చేసి వారి నాయకత్వాన్ని అణగదొక్కే ప్రయత్నాన్ని వైకాప ప్రభుత్వం చేపడుతుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర తెలుగు యువత నాయకుడు చింతకాయల విజయ్ పేర్కొన్నారు విశాఖ జిల్లా నర్సీపట్నం లో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు సుమారు 37 ఏళ్ల రాజకీయంలో తన తండ్రి అయ్యన్నపాత్రుడు ఎలాంటి ఆరోపణలకు తావులేకుండా ఎందరో ప్రశంసలు అందుకుని పదవిలో కొనసాగాలని ఈ నేపథ్యంలోనే సామాన్యులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తుంది ఆయన పై అక్రమ కేసులు బనాయిస్తున్నారు అని ఆరోపించారు తమ కుటుంబంలో చోటు చేసుకున్న స్వల్ప వివాదాన్ని పోలీసులు రాద్ధాంతం చేస్తున్నారని విజయ్ పేర్కొన్నారు మాజీ మంత్రిగా సీనియర్ నేతగా పేరు తెచ్చుకున్న అయ్యన్నపాత్రుడు పై అకారణంగా అయిదారు సెక్షన్ అనుబంధ నుంచి కేసు నమోదు చేయడం విడ్డూరంగా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు రాజకీయంగా కక్షసాధింపు చేయాలంటే పోటీలో ఎదుర్కొన్నానని అంతేతప్ప పోలీసులను మధ్యలోఇరికించింది సమంజసం కాదని ఆయన హితవు పలికారు అక్రమ కేసులు బనాయించి అంతమాత్రాన ఆయన ప్రజల తరఫున చేపట్టిన ఉద్యమాన్ని ఆపేది లేదని మరింత ఉత్సాహంతో కొనసాగించడానికి ముందుంటారని యువ నాయకులు స్పష్టం చేశారు ఈ గ్రామాల్లో అయితే చట్టపరంగా ఎదుర్కొంటామని ఆయన స్పష్టం చేశారు


Body:NARSIPATNAM


Conclusion:8008574736

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.