ETV Bharat / state

'విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటుపరం చేయొద్దు'

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేస్తే ఊరుకోమనీ.. ఎంతటి త్యాగానికైనా సిద్ధపడి దాన్ని అడ్డుకుంటామని అఖిలపక్ష నేతలు స్పష్టంచేశారు. దీనిపై చర్చించడానికి విశాఖలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.

author img

By

Published : Jul 24, 2019, 2:23 PM IST

'విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటుపరం చేయొద్దు'

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటు పరం చేస్తే ఎలాంటి పోరాటానికైనా సిద్ధమని అఖిలపక్ష నేతలు స్పష్టంచేశారు. స్టీల్ ప్లాంట్​ని ప్రైవేటుపరం చేసే ఒప్పందాన్ని రద్దు చేయాలని కోరుతూ సీపీఐ పార్టీ ఆధ్వర్వంలో విశాఖ సీపీఐ నగర కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. దక్షిణ కొరియా కంపెనీ పోస్కో భాగస్వామ్యం ముసుగులో ప్రభుత్వం ప్రైవేటీకరణకు అంగీకరించవద్దని కోరారు. ప్లాంట్ పరిరక్షణకు ఎంతటి త్యాగానికైనా వెనుకాడమని స్పష్టంచేశారు. ఈ కార్యక్రమంలో తెదేపా ప్రతినిధి బొడ్డు పైడిరాజు, ఐఎన్టీయూసీ నాయకుడు రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

'విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటుపరం చేయొద్దు'

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటు పరం చేస్తే ఎలాంటి పోరాటానికైనా సిద్ధమని అఖిలపక్ష నేతలు స్పష్టంచేశారు. స్టీల్ ప్లాంట్​ని ప్రైవేటుపరం చేసే ఒప్పందాన్ని రద్దు చేయాలని కోరుతూ సీపీఐ పార్టీ ఆధ్వర్వంలో విశాఖ సీపీఐ నగర కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. దక్షిణ కొరియా కంపెనీ పోస్కో భాగస్వామ్యం ముసుగులో ప్రభుత్వం ప్రైవేటీకరణకు అంగీకరించవద్దని కోరారు. ప్లాంట్ పరిరక్షణకు ఎంతటి త్యాగానికైనా వెనుకాడమని స్పష్టంచేశారు. ఈ కార్యక్రమంలో తెదేపా ప్రతినిధి బొడ్డు పైడిరాజు, ఐఎన్టీయూసీ నాయకుడు రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

'విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటుపరం చేయొద్దు'

ఇవీ చదవండి..

రాష్ట్రవ్యాప్తంగా 108 వాహన సిబ్బంది సమ్మె

Intro:శ్రీకాకుళం జిల్లా రాజాంలో 108 ,104 ఉద్యోగులు ధర్నా చేపట్టారు. రాజాం సామాజిక ఆసుపత్రి నుంచి వైఎస్ఆర్ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. వైయస్సార్ విగ్రహమునకు పూలమాలవేసి ఉద్యోగ భద్రత కల్పించాలని వినతి పత్రం అందించారు . 13 ఏళ్లుగా పనిచేస్తున్న 108, 104 ఉద్యోగులకు ఉద్యోగ భద్రత ప్రభుత్వం కల్పించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా మాకు న్యాయం జరగడం అన్నారు. వైయస్సార్ మానసపుత్రిక చెప్పుకుంటున్న 108 లో పనిచేస్తున్న ఉద్యోగులను ప్రభుత్వం విస్మరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 108 ,104 ఉద్యోగులు అర్ధరాత్రి నుంచి బంధు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 108, 104 ఉద్యోగులకు కు ఉద్యోగ భద్రత కల్పించాలని అన్నారు. 13 సంవత్సరాలుగా రావలసిన అలవెన్సులు, మొండి బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎనిమిది గంటల పని విధానాన్ని అమలు చేయాలని కోరారు . వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 108, 104 ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగుల గుర్తించి ,సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని తెలిపారు


Body:104 ,108 ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి


Conclusion:13 ఏళ్లుగా పనిచేస్తున్న 108 104 ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.