ETV Bharat / state

పేకాట స్థావరాలపై దాడి.. 65 మంది అరెస్ట్

author img

By

Published : Jan 24, 2021, 3:54 PM IST

65 మంది పేకాట రాయుళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘటన విశాఖ జిల్లా దేవరాపల్లి మండలం పెదనందిపల్లి ప్రాంతంలో జరిగింది. వారి నుంచి రూ. రూ.5,58,611 నగదు స్వాధీనం చేసుకున్నారు.

police have arrested
65 మంది అరెస్ట్

విశాఖ జిల్లా దేవరాపల్లి మండలం పెదనందిపల్లి ప్రాంతంలోని పేకాట స్థావరాలపై పోలీసులు ఆకస్మిక దాడులు జరిపారు. పేకాట ఆడుతున్న 65 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారినుంచి రూ.5,58,611 నగదు స్వాధీనం చేసుకున్నట్లు దేవరాపల్లి ఎస్సై సింహాచలం వివరించారు. పట్టుబడిన వారంతా పెందుర్తి, సుజాతనగర్ ప్రాంతానికి చెందిన వారని తెలిపారు.

విశాఖ జిల్లా దేవరాపల్లి మండలం పెదనందిపల్లి ప్రాంతంలోని పేకాట స్థావరాలపై పోలీసులు ఆకస్మిక దాడులు జరిపారు. పేకాట ఆడుతున్న 65 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారినుంచి రూ.5,58,611 నగదు స్వాధీనం చేసుకున్నట్లు దేవరాపల్లి ఎస్సై సింహాచలం వివరించారు. పట్టుబడిన వారంతా పెందుర్తి, సుజాతనగర్ ప్రాంతానికి చెందిన వారని తెలిపారు.

ఇదీ చదవండి: కట్టిపడేస్తోన్న వంజంగి పొగమంచు అందాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.