ETV Bharat / state

సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న మంత్రి ముత్తంశెట్టి

author img

By

Published : Nov 21, 2020, 4:39 PM IST

సింహాచలం శ్రీవరాహ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు మంత్రి ముత్తంశెట్టి. అధికారులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు.

Minister Muthamsetti
మంత్రి ముత్తంశెట్టి

విశాఖ జిల్లా సింహాచలం శ్రీవరాహ లక్ష్మీ నరసింహస్వామి వారిని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

ఇదీ చదవండి:

విశాఖ జిల్లా సింహాచలం శ్రీవరాహ లక్ష్మీ నరసింహస్వామి వారిని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

ఇదీ చదవండి:

విజయసాయిరెడ్డి లేఖపై భాజపా నేతల అభ్యంతరం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.