ETV Bharat / state

ఐఎన్ఎస్ డేగలో రక్షణ దళాల రక్తదాన శిబిరం

author img

By

Published : Nov 27, 2020, 10:06 PM IST

డిసెంబర్​లో జరగనున్న నౌకాదళ దినోత్సవాల్లో భాగంగా అధికారులు ఐఎన్ఎస్ డేగలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. వివిధ రక్షణ విభాగాలకు చెందిన 145మంది రక్తదానం చేశారు. పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులకు రక్తం అందించనున్నారు.

defense-forces-blood-donation
రక్షణ దళాల రక్తదాన శిభిరం

నౌకాద‌ళ దినోత్సవాల్లో భాగంగా విశాఖ‌లోని ఐఎన్ఎస్ డేగలో తూర్పు నౌకాద‌ళం ర‌క్తదాన శిబిరాన్ని నిర్వహించింది. స‌ర్జన్ రియర్ అడ్మిర‌ల్ సీఎస్ నాయుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వివిధ విభాగాలకు చెందిన 145 మంది అధికారులు ర‌క్తదానం చేశారు. అనంతరం ఆ రక్తాన్ని ఎన్టీఆర్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంకుకు అందించారు. కరోనా స‌మ‌యంలో వివిధ అసుప‌త్రుల్లో చికిత్స పొందుతున్న రోగులకు ఉప‌యోగిస్తామని తూర్పునౌకాద‌ళం వివ‌రించింది.

ఇదీ చదవండి:

నౌకాద‌ళ దినోత్సవాల్లో భాగంగా విశాఖ‌లోని ఐఎన్ఎస్ డేగలో తూర్పు నౌకాద‌ళం ర‌క్తదాన శిబిరాన్ని నిర్వహించింది. స‌ర్జన్ రియర్ అడ్మిర‌ల్ సీఎస్ నాయుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వివిధ విభాగాలకు చెందిన 145 మంది అధికారులు ర‌క్తదానం చేశారు. అనంతరం ఆ రక్తాన్ని ఎన్టీఆర్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంకుకు అందించారు. కరోనా స‌మ‌యంలో వివిధ అసుప‌త్రుల్లో చికిత్స పొందుతున్న రోగులకు ఉప‌యోగిస్తామని తూర్పునౌకాద‌ళం వివ‌రించింది.

ఇదీ చదవండి:

ఈటీవీ భారత్ స్పందన: లిప్ట్​కు మరమ్మతులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.