విశాఖ వన్ టౌన్ లోని వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారి శరన్నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తున్నారు. సరస్వతి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు.
మూల నక్షత్రంలో అమ్మ వారిని సరస్వతి రూపంలో చూసి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. కరోనా వ్యాప్తి నివారణ చర్యలు తీసుకుంటూ ఆలయంలోకి భక్తులను అనుమతించారు.
ఇవీ చూడండి: