ETV Bharat / state

వెల్లంపల్లి వద్ద ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న ఎస్​ఈబీ అధికారులు - prakasam district latest news

టిప్పర్​ లారీలలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్న వ్యక్తులను వెల్లంపల్లి వద్ద ఎస్​ఈబీ అధికారులు అడ్డుకున్నారు. లారీలను సీజ్​ చేసి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.

sand mining caught by prakasam district seb officers
నాలుగు టిప్పర్​ లారీలను పట్టుకున్న ఎస్​ఈబీ అధికారులు
author img

By

Published : Aug 14, 2020, 11:34 PM IST

ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలంలో టిప్పర్​లలో ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న వ్యక్తులను ఎస్​ఈబీ అధికారులు పట్టుకున్నారు. వెల్లంపల్లి వద్ద వాహనాల తనిఖీల్లో నాలుగు టిప్పర్​ లారీలలో అక్రమ ఇసుక తరలింపును అధికారులు అడ్డుకున్నారు. లారీలను సీజ్​ చేసి... నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి 76 టన్నుల ఇసుకను స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చదవండి :

ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలంలో టిప్పర్​లలో ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న వ్యక్తులను ఎస్​ఈబీ అధికారులు పట్టుకున్నారు. వెల్లంపల్లి వద్ద వాహనాల తనిఖీల్లో నాలుగు టిప్పర్​ లారీలలో అక్రమ ఇసుక తరలింపును అధికారులు అడ్డుకున్నారు. లారీలను సీజ్​ చేసి... నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి 76 టన్నుల ఇసుకను స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చదవండి :

అక్రమ ఇసుక రవాణా చేస్తున్న 13 వాహనాలు స్వాధీనం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.